శివుని కి ఏ అబి షేకం వలన ఏం ఫలితములు ?
1.గరిక నీటితో శివాభిషేకము చేసిన నష్టమైన ద్రవ్యము తిరిగి పొందగలడు.
2 .నువ్వుల నూనెతో అభిషేకించిన అపమృత్యువు నశించ గలదు.
3 .ఆవు పాల అభిషేకం సర్వ సౌఖ్యములను ప్రసాదించును
4 .పెరుగుతో అభిషేకించిన బలము, ఆరోగ్యము, యశస్సు లభించును.
5 .ఆవు నేయితో అభిషేకించిన ఐశ్వర్య ప్రాప్తి కలుగును
6. చెరకు రసముతో అభిషేకించిన ధన వృద్ది కలుగును.
7 .మెత్తని చేక్కరతో అభిషేకించిన దుఃఖ నాశనము కలుగును
8 .మారేడు బిల్వదళ జలము చేత అభిషేకము చేసిన భోగభాగ్యములు లభించును.
9 .తేనెతో అభిషేకించిన తేజోవృద్ది కలుగును.
10.పుష్పోదకము చేత అభిషేకించిన భూలాభము కలుగును.
11.కొబ్బరి నీటితో అభిషేకము సకల సంపదలను కలిగించును.
12 .రుద్రాక్ష జలాభిషేకము సకల ఐశ్వర్యములనిచ్చును.
13 .భస్మాభిషేకంచే మహా పాపాలు నశించును.
14 .గందోదకము చేత అభిషేకించిన సత్పుత్ర ప్రాప్తి కలుగును.
15 .బంగారపు నీటితో అభిషేకము వలన ఘోర దారిద్రము నశించును.
16 .నీటితో అభిషేకించిన నష్టమైనవి తిరిగి లభించును
11.కొబ్బరి నీటితో అభిషేకము సకల సంపదలను కలిగించును.
12 .రుద్రాక్ష జలాభిషేకము సకల ఐశ్వర్యములనిచ్చును.
13 .భస్మాభిషేకంచే మహా పాపాలు నశించును.
14 .గందోదకము చేత అభిషేకించిన సత్పుత్ర ప్రాప్తి కలుగును.
15 .బంగారపు నీటితో అభిషేకము వలన ఘోర దారిద్రము నశించును.
16 .నీటితో అభిషేకించిన నష్టమైనవి తిరిగి లభించును
17 .అన్నముతో అభిషేకించిన అధికార ప్రాప్తి, మోక్షము మరియు దీర్ఘాయువు లభించును. శివపూజలో అన్న
లింగార్చనకు
ప్రత్యేక ప్రాధాన్యత కలదు - పెరుగు కలిపిన అన్నముతో శివ లింగానికి మొత్తంగా అద్ది (మెత్తుట) పూజ చేయుదురు - ఆ అద్దిన అన్నాన్ని అర్చనానంతరము ప్రసాదముగా పంచి పెట్టెదరు, చూడటానికి ఎంతో చాలా బాగుంటుంది అన్న లింగార్చన).
18.ద్రాక్షా రసముచే అభిషేక మొనర్చిన ప్రతి దానిలో విజయము లభించగలదు.
19 .ఖర్జూర రసముచే అభిషేకము శత్రుహానిని హరింప జేస్తుంది.
20 .నేరేడు పండ్ల రసముచే అభిషేకించిన వైరాగ్య సిద్ది లభించును.
21.కస్తూరి కలిపిన నీటిచే అభిషేకించిన చక్రవర్తివ్తము లభించును.
22 .నవరత్నోదకము చే అభిషేకము ధాన్యము, గృహ, గోవృద్దిని కలిగించును.
23 .మామిడి పండ్ల రసము చేత అభిషేకము చేసిన దీర్ఘ వ్యాధులు నశించును.
24 .పసుపు నీటితో అభిషేకించిన మంగళ ప్రదము అగును - శుభ కార్యములు జరుగ గలవు.
జ్యోతిష్యం గురించి కొన్ని వాస్తవాలు - అపోహలు:
గోపికల యొక్క మనస్సులు, తనువు, సంపదలు అన్నియును శ్రీకృష్ణునివే. వారి లౌకికజీవనము అంతయును శ్రీకృష్ణునిపరమైనదే. వారు గృహకృత్యములు ఏవి ఆచరించుచున్నను వారి మనస్సులు మాత్రము కృష్ణధ్యాసతోడనే నిండియుండును. వారు రాత్రియంతయు మేల్కొని, తెల్లవాఱెడి వరకు కృష్ణునే స్మరించుచుందురు. ప్రాతఃకాలమున పెరుగును చిలికి, వెన్నలనుదీసి, ఉట్లపైనుంచి, వారు ఆ స్వామికొరకు ఎదురుచూచుచుండెడివారు. శ్రీకృష్ణు నిదర్శనము అయ్యెడి వరకు వారికి ప్రతిక్షణము ఒక్కొక్క యుగముగా కనిపించుచుండెడిది. కృష్ణప్రభువు వారిని సంబరప పరుచుటకే వారి యిండ్లకు వెళ్లినాడు. వెన్నెలను దొంగలించి తినుచుండెడివాడు. వాస్తవముగా అది దొంగలించుటకానే కాదు. భక్తవత్సలుడైన భగవానుడు ఈ విధముగా పూజలను స్వీకరించి, వారిని ఆనందింపజేసెడివాడు.
గోపికలు శ్రీకృష్ణునికి ఊపిరి. వారు మనస్సులలో శ్రీకృష్ణుని తమపతిగా పొందవలెనని అభిలాషపడుచుందురు. వారు ఇసుకతో కాత్యాయనీదేవి ప్రతిమను జేసి, వివిధములగు ఉపచారములతో పూజించుచు ఇట్లు ప్రార్థించుచుచుండెడివారు. "మాతా! నందనందనుని మాకు పతిగాచేయుము. మేము నీకు ప్రణమిల్లెదము." చివరకు దేవి అనుగ్రహముతో వారిసాధన ఫలించెను. శరత్పూర్ణిమనాటి వెన్నెలరాత్రి యందు కృష్ణస్వామితో రాసక్రీడలు సలుపు అవకాశము వారికి లభించెను. ఆ లీలాకృష్ణుని పిల్లనగ్రోవి ప్రతిగోపికను పేరు పేరునను పిలుచుచుండెను. గోపికల మనస్సులు కృష్ణునియొద్దనే యుండినవి. అపుడు వారిశరీరములుగూడ ఆ మురళీనాదమువెంట పరుగెత్తినవి. ఆ మురళీస్వరము వినబడినంతనే వారు ఉన్నవారు ఉన్నట్లుగా పరుగులు పెట్టిరి. మురళీరవము ఆకర్షింపగా సుందరీమణులైన గోపికలు అందఱును గుముగూడిరి. మొదట జరిగిన కఠినమైన ప్రేమ పరీక్షలో వారు నెగ్గిరి. గోపికలు తమ ప్రేమధనముతో విశ్వాత్ముడైన కృష్ణుని కొనివేసిరి. వారు ఆ స్వామిని హృదయపూర్వకముగా ఆలింగనమొనర్చుకొని, ధన్యులైరి. రాసలీలలతో వారిమనోరథములు సిద్ధించెను.
హఠాత్తుగా శ్రీకృష్ణుడు ఒకనాడు మథురకు వెళ్లెను. తమప్రియతముని విరహకారణముగా గోపికల ప్రాణములు ఆయనవెంటనే యుండెను. బృందావనములో వారి చాయలు (శరీరములు) మాత్రము ఉండెను. కొన్ని దినముల పిదప ఉద్ధవుడు శ్రీకృష్ణుని సందేశమును దీసికొనివచ్చెను. కాని ఆయనయు శ్రీకృష్ణనియెడ గోపికల ప్రేమసాగరములో మునిగిపోయెను. వాస్తవముగా శ్రీకృష్ణుని యెడబాటు అనెడి లీల వారి ప్రేమకు పుష్టిని ఒసగుటకే జరిగినది. ఈ లీల జరుగకున్నచో 'భగవంతుడు ప్రేమకు అధీనుడు' అనెడిసత్యము వెల్లడియై యుండెడెది గాదు. కురుక్షేత్రయుద్ధ భూమియందు వారు శ్రీకృష్ణుని మఱల కలిసికొనిరి. తమ ప్రియతముని చూచినంతనే వారివిరహాగ్ని చల్లారెను. శ్రీకృష్ణ పరమాత్మ తన లీలావతారమును చాలించుసమయము ఆసన్నమాయెను. అప్పుడు ఆ గోలోకవిహారితో పాటూ గోపికలుగూడ అంతర్హితులైరి.
తులసి:
శ్రవణే చ, వ్యతీపాతే, భౌమ భార్గవ భానుషు,
పక్షద్వయాంతే, సంక్రాంతౌ, ద్వాదశ్యాం, సూతకద్వయే,
తులసీం ఏ విచిన్వంతి తే చిందంతి హరే శ్శిరః!!
ఆది, మంగళ, శుక్ర, వారాలలో, ద్వాదశి, పూర్ణిమ, అమావాస్య తిధులలో, జాతాశౌచ, మృతాశౌచాలలో, శ్రవణా నక్షత్రంలో, వ్యతీపాత యోగంలో, సంక్రాంతులలో, తులసీ దళాలు కోయగూడదు.తులసీ మంజరీభిర్యః కుర్యాత్ హరిహరార్చనం!
నం సత గర్భ గృహం మాతి ముక్తిభాగీ భవేన్నరః!!
తులసీ దళాలతో హరిహరులను పూజించినవారు మరల మాతృ గర్భంలో పడకుండా ముక్తిని పొందుతారు.
ప్రతి రోజూ తులసీదళ తీర్ధం సేవించినా గంగాస్నాన ఫలితం లభించడమే కాక, అనేక రుగ్మతలు మటుమాయం అవుతాయి. ప్రతి రోజూ రెండు మూడు తులసీ దళాలను తిన్న వారికి విద్యా సిద్ధి, వాక్చాతుర్యం, లభించడమే కాకుండా వాక్శుద్ధి విశేషంగా కలుగుతాయి.
తులసీ మంజరీభిర్యః కుర్యాత్ హరిహరార్చనం!
నం సత గర్భ గృహం మాతి ముక్తిభాగీ భవేన్నరః!!
తులసీ దళాలతో హరిహరులను పూజించినవారు మరల మాతృ గర్భంలో పడకుండా ముక్తిని పొందుతారు.
ప్రతి రోజూ తులసీదళ తీర్ధం సేవించినా గంగాస్నాన ఫలితం లభించడమే కాక, అనేక రుగ్మతలు మటుమాయం అవుతాయి. ప్రతి రోజూ రెండు మూడు తులసీ దళాలను తిన్న వారికి విద్యా సిద్ధి, వాక్చాతుర్యం, లభించడమే కాకుండా వాక్శుద్ధి విశేషంగా కలుగుతాయి.
అంబా శాంభవి చంద్రమౌళి రబలా వర్ణా ఉమాపార్వతి
19 .ఖర్జూర రసముచే అభిషేకము శత్రుహానిని హరింప జేస్తుంది.
20 .నేరేడు పండ్ల రసముచే అభిషేకించిన వైరాగ్య సిద్ది లభించును.
21.కస్తూరి కలిపిన నీటిచే అభిషేకించిన చక్రవర్తివ్తము లభించును.
22 .నవరత్నోదకము చే అభిషేకము ధాన్యము, గృహ, గోవృద్దిని కలిగించును.
23 .మామిడి పండ్ల రసము చేత అభిషేకము చేసిన దీర్ఘ వ్యాధులు నశించును.
24 .పసుపు నీటితో అభిషేకించిన మంగళ ప్రదము అగును - శుభ కార్యములు జరుగ గలవు.
జ్యోతిష్యం గురించి కొన్ని వాస్తవాలు - అపోహలు:
జ్యోతిషం నిజంగా శాస్త్ర బద్దమైనదేనా, లేదా అది కేవలం వట్టి కల్పన మాత్రమేనా, మనుషుల బలహీనతలతో ఆడుకోవడానికి కొంత మంది మేధావులు తయారు చేసిన వట్టి అబద్దాలతో కూడిన పుస్తకం మాత్రమేనా? ఇవన్నీ పరిశీలించే ముందు మనకు మనం ఒక అభిప్రాయానికి రావడం మంచిది. ఎవరో చెప్పింది విని, రాసింది చదివి, మనకంటూ ఒక అభిప్రాయాన్ని ఏర్పరుచకుంటే అది అన్ని వేళలా సరైనది కాకపోవచ్చు, మనం తప్పు దారి పట్టే అవకాశం కూడా ఉంది. అందుకే ముందు మన బుద్దికి పదును పెడదాం... అంటే తార్కికంగా ఆలోచిద్దాం. దేవుడు మనకు బుర్ర ఇచ్చింది అందుకే కదా...
ఈ విశాల
విశ్వంలో
ప్రతీ
అణువు
మరో
అణువుని
ప్రభావితం
చేస్తూ
ఉంటుంది.
అది
ప్రత్యక్షంగా
కావచ్చు,
పరోక్షంగా
కావచ్చు.
ఇది
క్వాంటం
మెకానిక్స్లో మొదటి
సూత్రం.
అతి
చిన్న
పరమాణువు
మొదలుకొని,
నక్షత్ర
మండలాల
వరకు
ఉన్న
కోటాను
కోట్ల
పరమాణువులు
నిత్యం
అదృశ్యంగా
ఒకదానితో
ఒకటి
సంభాషించుకుంటూ
ఉంటాయి.
ఇది
ఎవరూ
కాదనలేని
సత్యం.
ఆ అణువులు
అలా
పరస్పర
ఆధారితాలు
కాకపోతే
మనం
ఇప్పుడు
చూస్తున్న
విశ్వమే
మన కళ్ళ
ముందు
సాక్షాత్కరించేదే కాదు.
అంతెందుకు
ఇప్పుడు
ఇలా
మనం
మాట్లాడుకునే
వాళ్ళమే
కాదు.
మన శరీరంలోని
అతి
చిన్న
కణం,
మరో
కణం
మీద
ఆధారపడి
ఉంటుంది.
అలాంటి
కొన్ని
కోట్ల
కణాలు
కలిసి,
భూమిచేత
ఆకర్షించబడి
ఉన్నాయి.
ఈ భూమి
తన కన్నా
పెద్దదైన
నక్షత్రం
- సూర్యుడి
చుట్టూ
తిరుగుతుంది.
మరలా
ఆ సూర్యుడు
తన గ్రహాలు,
ఉపగ్రహాలు,
తోకచుక్కలు
వంటి
వాటిటో
కలిసి
పాలపుంత
(మిల్కీవే
గెలాక్సి)
చుట్టూ
తిరుగుతున్నాడు.
ఈ పాలపుంత
కూడా
గుర్తు
తెలియని
మరో
అద్భుత
శక్తి
చుట్టూ
తిరుగుతోంది
అంటారు.
అంటే,
ఈ విశ్వంలోని
ప్రతి
అణువు
మరో
అణువు
చుట్టూ
తిరుగుతుంది.
ఆఖరికి
బ్రహ్మాండం
కూడా.
ఆ తిరగడం
కూడా
ఎంతో
ఖచ్చితత్వంతో....
ఎంత
ఖచ్చితత్వమంటే
పరమాణు
గడియారంలో
కొలవగలిగినంత...
మిల్లీ
సెకనులో
అరసెకను
కూడా
తేడా
రానంత...
ఇక్కడ
మనం
రెండు
విషయాలు
గుర్తుంచుకోవాలి.
విశ్వంలో
అణువులన్నీ
పరస్పర
ఆధారితాలు
మరియు
అత్యంత
ఖచ్చితమైన
విశ్వ
నియమాల
ప్రకారం
అవి
నడుచుకుంటున్నాయి.
ఇక జ్యోతిష
శాస్త్రం
విషయానికి
వద్దాం.
విశ్వంలో
ఉండే
ప్రతి
గ్రహం,
నక్షత్రం
అంత
నిర్దుష్టంగా
ప్రవర్తిస్తున్నపుడు భూమి
మీద
ఉన్న
మానవ
జీవితం
మాత్రం
ఎందుకింత
గందరగోళంగా
ఉంది?
దీనిపై
ప్రాచీన
ప్రపంచంలో
ఎన్నో
ఆలోచనలు,
పరిశీలనలు
జరిగాయి.
ఒకసారి
గ్రహాలు,
నక్షత్రాల
నడవడికను,
దానిలోని
నిర్ధుష్టాన్ని
కనిపెట్టిన
తరువాత,
మానవ
జీవిత
విధానం
కూడా
వాటికి
అనుగుణంగా
ఉందేమో
అన్న
భావన
ప్రాచీన
సమాజంలో
తలెత్తి
ఉంటుంది.
ఆ విదంగా
గ్రహాలకు,
నక్షత్రాలకు,
మానవ
జీవితానికి
ఉండే
సంబంధాన్ని
ఆపాదిస్తూ
ప్రతిపాదించబడిందే జ్యోతిశ్శాస్త్రం.
ఈ ప్రకృతిలో...
ఆ మాటకొస్తే
ఈ విశ్వంలో
ఉండే
ప్రతీ
అణువు
ఒక నిర్ధిష్ట
విధానంలో
ప్రవర్తిస్తూ
ఉంటుంది.
అది
మనకు
ఎంత
గందరగోళంగా
కనిపించినా
సరే...
చర్మంపై
ఉండే
కణాలను
భూతద్దంతో
పరిశీలిస్తే,
అవి
ఒక రకంగా
ఉన్నట్టు
అనిపించవు.
గందరగోళంగా,
గజిబిజిగా
ఉంటాయి.
కాని
దూరం
నుంచి
చూస్తే
మాత్రం
కణాలన్నీ
కలిసి
ఒక చక్కటి
ఆకారంగా...
మనిషిగా
కనిపిస్తాయి.
ఆపిల్
కంపెనీ
వ్యవస్థాపకుడు
దివంగత
స్టీవ్
జాబ్స్
చెప్పిన
సూత్రం
ఇదే.
కనెక్టింగ్
డాట్స్...
జీవితంలో
జరిగే
ఎన్నో
సంఘటనలు
అర్ధం
పర్థం
లేనివిగా
కనిపిస్తాయి.
కానీ
వాటన్నిటినీ
కలిపితే
వాటిలో
అర్థం
ఉంటుంది....
అవన్నీ
కలిస్తే...
అదే
జీవితం.
ప్రతి
మనిషి
జీవితం
వ్యక్తిపరంగా
చూస్తే,
ఎటువంటి
అర్థం
ఉండక
పోవచ్చు.
కాని,
అందరినీ
కలిపి,
ఒక పద్దతి
ప్రకారం
వర్గీకరిస్తే,
జీవితం
యొక్క
మౌలికాంశాల్లో
ఏకరూపత
మనకు
అర్థం
అవుతుంది.
మనుషుల్ని
ప్రవర్తనా
పరంగా,
ఆలోచనల
పరంగా,
జీవన
విధాన
పరంగా
విడదీసి
చూస్తుంది
జ్యోతిశ్శాస్త్రం.
Astroguide:
తిరుమల క్షేత్రంలో తొలి దర్శనం, తొలి పూజ, తొలి నైవేద్యం అన్నీ వరాహస్వామివారికే అందుతాయి. ఈ ఆచారం ఈనాటిది కాదు. శతాబ్దాలుగా ఈ ఆచారమే కొనసాగుతోంది. భక్తులు వరాహస్వామిని దర్శించిన తర్వాతే శ్రీవారి దర్శనం చేసుకుంటారు. అందుకే తిరుమల పుణ్య తీర్థాన్ని ''ఆది వరాహ క్షేత్రం'' అని కూడా అంటారు. హిరణ్యాక్షుడు భూమాతను సముద్రంలోకి విసిరివేస్తాడు. ఆ భూమాతను రక్షించడానికి విష్ణుమూర్తి వరాహావతారం ఎత్తాడు. అప్పటికీ పశ్చాత్తాపం లేకుండా హిరణ్యాక్షుడు హేళన చేయగా, విష్ణుమూర్తి కోపం తెచ్చుకోకుండా ఆవేశ పడకుండా భూమాతను జాగ్రత్తగా తన మూతిపై నిలిపి పట్టుకొని సురక్షితంగా సముద్రంలోంచి పైకి తీశాడు.
ఇక వైకుంఠం వదిలి వచ్చిన శ్రీనివాసునికి భూలోకంలో స్థలాన్ని ప్రసాదించింది కూడా వరాహస్వామివారే నని ఈ కారణంగానే తిరుమల దివ్యక్షేత్రంలో వేంకటేశ్వరుని కంటే ముందుగా వరాహస్వామి దర్శనం అవుతుందని మనకు పెద్దలు చెబుతూ ఉంటారు.
భాగ్యశాలినులైన గోపికలు:
భాగ్యశాలినులైన గోపికలఅదృష్టమును వర్ణించుటకు మాటలుచాలవు. మనస్సు ఊహింపజాలదు, బుద్ధికి శక్తిచాలదు. శ్రీకృష్ణపరమాత్మ యొక్క లీలాశరీరము, ఆయన లీలలు ప్రాకృతములు గావు, దివ్యములు. అట్లే ఆస్వామిపై గోపికలకుగల ప్రేమయు అలౌకికమే. గోపికలలో పెక్కుమంది పూర్వజన్మలో తాముచేసిన తపస్సాధన ఫలితముగా తాము కోరుకొనిన విధముగ భగవంతుని సేవలు చేయుటకై ఈజన్మలో ఇట్లు అవతరించిరి. వారి ప్రేమలు సాటిలేనివి, వారి అనుబంధము విడదీయరానిది. గోపికల ఇండ్లలో వెన్నెలను దొంగలించుట, వారి వస్త్రములను అపహరించుట, వారితో రాసక్రీడలుసలుపుట మొదలగు లీలలను అన్నింటిని ప్రేమ స్వరూపుడైన భగవంతుడు వారిని ఆనందింపజేయడానికే ప్రదర్శించెను. గోపికలు కొందఱు పూర్వజన్మలో దేవకన్యలు, మఱికొందఱు వేదస్వరూపులు, ఇంకను కొందఱు తాపసులైన ఋషులు. అతడు వారికి ప్రాణతుల్యుడు.
గోపికల యొక్క మనస్సులు, తనువు, సంపదలు అన్నియును శ్రీకృష్ణునివే. వారి లౌకికజీవనము అంతయును శ్రీకృష్ణునిపరమైనదే. వారు గృహకృత్యములు ఏవి ఆచరించుచున్నను వారి మనస్సులు మాత్రము కృష్ణధ్యాసతోడనే నిండియుండును. వారు రాత్రియంతయు మేల్కొని, తెల్లవాఱెడి వరకు కృష్ణునే స్మరించుచుందురు. ప్రాతఃకాలమున పెరుగును చిలికి, వెన్నలనుదీసి, ఉట్లపైనుంచి, వారు ఆ స్వామికొరకు ఎదురుచూచుచుండెడివారు. శ్రీకృష్ణు నిదర్శనము అయ్యెడి వరకు వారికి ప్రతిక్షణము ఒక్కొక్క యుగముగా కనిపించుచుండెడిది. కృష్ణప్రభువు వారిని సంబరప పరుచుటకే వారి యిండ్లకు వెళ్లినాడు. వెన్నెలను దొంగలించి తినుచుండెడివాడు. వాస్తవముగా అది దొంగలించుటకానే కాదు. భక్తవత్సలుడైన భగవానుడు ఈ విధముగా పూజలను స్వీకరించి, వారిని ఆనందింపజేసెడివాడు.
గోపికలు శ్రీకృష్ణునికి ఊపిరి. వారు మనస్సులలో శ్రీకృష్ణుని తమపతిగా పొందవలెనని అభిలాషపడుచుందురు. వారు ఇసుకతో కాత్యాయనీదేవి ప్రతిమను జేసి, వివిధములగు ఉపచారములతో పూజించుచు ఇట్లు ప్రార్థించుచుచుండెడివారు. "మాతా! నందనందనుని మాకు పతిగాచేయుము. మేము నీకు ప్రణమిల్లెదము." చివరకు దేవి అనుగ్రహముతో వారిసాధన ఫలించెను. శరత్పూర్ణిమనాటి వెన్నెలరాత్రి యందు కృష్ణస్వామితో రాసక్రీడలు సలుపు అవకాశము వారికి లభించెను. ఆ లీలాకృష్ణుని పిల్లనగ్రోవి ప్రతిగోపికను పేరు పేరునను పిలుచుచుండెను. గోపికల మనస్సులు కృష్ణునియొద్దనే యుండినవి. అపుడు వారిశరీరములుగూడ ఆ మురళీనాదమువెంట పరుగెత్తినవి. ఆ మురళీస్వరము వినబడినంతనే వారు ఉన్నవారు ఉన్నట్లుగా పరుగులు పెట్టిరి. మురళీరవము ఆకర్షింపగా సుందరీమణులైన గోపికలు అందఱును గుముగూడిరి. మొదట జరిగిన కఠినమైన ప్రేమ పరీక్షలో వారు నెగ్గిరి. గోపికలు తమ ప్రేమధనముతో విశ్వాత్ముడైన కృష్ణుని కొనివేసిరి. వారు ఆ స్వామిని హృదయపూర్వకముగా ఆలింగనమొనర్చుకొని, ధన్యులైరి. రాసలీలలతో వారిమనోరథములు సిద్ధించెను.
హఠాత్తుగా శ్రీకృష్ణుడు ఒకనాడు మథురకు వెళ్లెను. తమప్రియతముని విరహకారణముగా గోపికల ప్రాణములు ఆయనవెంటనే యుండెను. బృందావనములో వారి చాయలు (శరీరములు) మాత్రము ఉండెను. కొన్ని దినముల పిదప ఉద్ధవుడు శ్రీకృష్ణుని సందేశమును దీసికొనివచ్చెను. కాని ఆయనయు శ్రీకృష్ణనియెడ గోపికల ప్రేమసాగరములో మునిగిపోయెను. వాస్తవముగా శ్రీకృష్ణుని యెడబాటు అనెడి లీల వారి ప్రేమకు పుష్టిని ఒసగుటకే జరిగినది. ఈ లీల జరుగకున్నచో 'భగవంతుడు ప్రేమకు అధీనుడు' అనెడిసత్యము వెల్లడియై యుండెడెది గాదు. కురుక్షేత్రయుద్ధ భూమియందు వారు శ్రీకృష్ణుని మఱల కలిసికొనిరి. తమ ప్రియతముని చూచినంతనే వారివిరహాగ్ని చల్లారెను. శ్రీకృష్ణ పరమాత్మ తన లీలావతారమును చాలించుసమయము ఆసన్నమాయెను. అప్పుడు ఆ గోలోకవిహారితో పాటూ గోపికలుగూడ అంతర్హితులైరి.
తులసి:
పక్షద్వయాంతే, సంక్రాంతౌ, ద్వాదశ్యాం, సూతకద్వయే,
తులసీం ఏ విచిన్వంతి తే చిందంతి హరే శ్శిరః!!
ఆది, మంగళ, శుక్ర, వారాలలో, ద్వాదశి, పూర్ణిమ, అమావాస్య తిధులలో, జాతాశౌచ, మృతాశౌచాలలో, శ్రవణా నక్షత్రంలో, వ్యతీపాత యోగంలో, సంక్రాంతులలో, తులసీ దళాలు కోయగూడదు.తులసీ మంజరీభిర్యః కుర్యాత్ హరిహరార్చనం!
నం సత గర్భ గృహం మాతి ముక్తిభాగీ భవేన్నరః!!
తులసీ దళాలతో హరిహరులను పూజించినవారు మరల మాతృ గర్భంలో పడకుండా ముక్తిని పొందుతారు.
ప్రతి రోజూ తులసీదళ తీర్ధం సేవించినా గంగాస్నాన ఫలితం లభించడమే కాక, అనేక రుగ్మతలు మటుమాయం అవుతాయి. ప్రతి రోజూ రెండు మూడు తులసీ దళాలను తిన్న వారికి విద్యా సిద్ధి, వాక్చాతుర్యం, లభించడమే కాకుండా వాక్శుద్ధి విశేషంగా కలుగుతాయి.
తులసీ మంజరీభిర్యః కుర్యాత్ హరిహరార్చనం!
నం సత గర్భ గృహం మాతి ముక్తిభాగీ భవేన్నరః!!
తులసీ దళాలతో హరిహరులను పూజించినవారు మరల మాతృ గర్భంలో పడకుండా ముక్తిని పొందుతారు.
ప్రతి రోజూ తులసీదళ తీర్ధం సేవించినా గంగాస్నాన ఫలితం లభించడమే కాక, అనేక రుగ్మతలు మటుమాయం అవుతాయి. ప్రతి రోజూ రెండు మూడు తులసీ దళాలను తిన్న వారికి విద్యా సిద్ధి, వాక్చాతుర్యం, లభించడమే కాకుండా వాక్శుద్ధి విశేషంగా కలుగుతాయి.
Astroguide:
August 26
Monday, 2013
Sri Vijaya: Vijaya: Dakshinayana
Thithi: Sravana
Bahula Shasthi till 11.37 pm
Star: Ashwini
till 8.39 am
Varjaya: Sesha
Varjyam up to 6.09 am & 6.56 pm to 8.39 pm
Durmuhurtam: 12.42
pm to 1.32 pm & 3.12 pm to 4.02 pm
Rahukalam: 7.30
am to 9 am
Sunset today: Today
6.34 pm
Sunrise tomorrow: Tomorrow
6.01 am
Aries
You will leave an impression on whosoever you meet. Finances
need attention. Pending issues will be resolved. Commitments will keep you
busy. Don’t neglect domestic obligations. You may be contemplative about a
certain personal issue. Interestingavenues could give you an opportunity to
display your leadership.
Taurus
You may take up a self-improvement project to broaden your
horizons. Planning a schedule will make you minimise the interruptions or
delays. Don’t hesitate to take tough decisions if you feel the need to curtail
your investments in projects. New opportunities could come your way through
close associates. You will find innovative ways to deal with complicated issues
at work.
Gemini
You will be able to reach an agreement on important issues.
Decide whether teamwork or working independently will be better today and
proceed accordingly. Family issues may be taking up your time. You can avoid
tensions by patiently hearing out loved ones and being diplomatic when
expressing your views.
Cancer
You need to focus on your fiscal security. Get a good
opinion for new financial decisions. You’ll be asked to take part in an
important project at work. Be patient as your worries are baseless. It is
likely to be a busy but productive day. You may be determined to make some
tough decisions regarding certain personal or financial commitments.
Leo
You may be overwhelmed about new aspects of a certain task.
Avoid getting caught up in conflicts. You may be upset about certain things.
Don’t repress your feelings, discuss issues with loved ones. Rely on your own
judgment, people may be making promises right now just to get you on board and
may not have the ability to deliver.
Virgo
Don’t neglect your family or social obligations. Take a
break to rejuvenate yourself. You will get more work done on the professional
front if you build a consensus with colleagues. You may also have to work
harder to convince people about your ideas. Don't cheat on your fitness regime.
Make a backup of your important information.
Libra
You will create a good impression in business meetings.
Refrain from making expensive purchases that are not needed. You may be
temporarily overwhelmed by a particular situation. The best way forward is to
turn to close associates for clarity instead of getting defensive and trying to
find the solution on your own.
Scorpio
Sudden insights can lead to a breakthrough with complicated
assignments. Some of you may be determined to join a charitable organisation.
Prioritizing your love life will lead to happy moments. You need to work on
implementing health enhancing measures. Your in-depth knowledge and skills will
be recognized and appreciated.
Sagittarius
Some of you could make good progress at work. New
opportunities may come your way. You will create the right balance between
family and career commitments as you seek to play a greater role at home.
Taking the time to explain what you expect out of your love life and listening
to what your partner's expectations are will ease recent misconceptions.
Capricorn
Some of you will explore the spiritual aspect of your being.
Colleagues and seniors will be supportive. You will gain through investment or
property. This is an excellent time to tweak your fitness regimes to get the
most out of them. Compromise and accommodation will ensure that things get done
on time.
Aquarius
Don’t take on new commitments unless you are sure of the
result. Be supportive and give loved ones space if they don’t want to share
their problems.
Pisces
Be open to changes to infuse excitement which will help you
get out off the rut that you have been in lately. Be discreet with information
that you come across.
వినాయక చవితి వ్రతము :
గణపతి లీలా వైభవాన్ని చెప్తున్న సూతులవారిని శౌనకాదులు ఒక సందేహం అడిగారు. "ఓ మహర్షి! ఈ వినాయక చవితి వ్రతమునందు మట్టితో చేసిన గణపతినే పూజించడానికి కారణం ఏమిటి? పూజానంతరం వినాయక ప్రతిమను నీటిలో నిమజ్జనం చేయడం దేనికి?"
"మునీంద్రులారా! మంచి ప్రశ్నలు వేశారు. వినండి. పరమేశ్వరుడు విశ్వవ్యాపిత(అంతటా ఉన్నది పరమాత్ముడే) తత్వము కలిగినది భూమి కాబట్టి తొలుత మట్టితో గణపతిని చేసి, గణపతి యొక్క విశ్వవ్యాపకత్వాన్ని(అంతటా, అన్నింట అంతర్లీనంగా ఉన్నది గణపతే) ప్రకటించాడు. విశ్వవ్యాపకత్వము కలిగి ఉన్నది ప్రకృతి స్వరూపమైన మట్టి ఒక్కటే. దాని నుండే సకల జీవులు సృష్టించబడతాయి. దాని నుండి లభించృ పోషక పదార్ధాల ద్వారానే సర్వజీవులు పోషింపబడతాయి. చివరకు సర్వజీవులు మట్టిలోనే లయమవుతాయి. ఇదే సృష్టి రహస్యం. ఇదే పరబ్రహ్మతత్వం. ఈ సత్యమును చాటడానికే నాడు పరమశివుడు పరబ్రహ్మ స్థూలరూపమైన భూమి నుండి మట్టిని తీసి దానితో విగ్రహాన్ని చేసి ప్రాణం పోశాడు(లింగపురాణం గణేశ ఖండం ప్రకారం శివుడే వినాయకుడి రుపాన్ని మట్టితో తయారుచేశాడు). మృత్తికయే పరబ్రహ్మ కనుక, మట్టితో వినాయకుడిని చేసి పరబ్రహ్మ స్వరూపంగా పూజించడం ఆనాటి నుంచి ఆచారంగా వస్తున్నది. అంతేకాదు మట్టి ఎక్కదైనా, ఎవరికైనా లభిస్తుంది, దానికి బీదా, ధనిక అనే తారతమ్యం లేదు. సర్వ సమానత్వమునకు ఏకైక తార్కాణం భుమి/మట్టి/వసుధ. బంగారంతో విగ్రహం కొందరే చేయించుకోగలరు. విఘ్నేశ్వరుడు అందరివాడు. అందుకే అందరివాడైన గణపతి విగ్రహాన్ని మట్టితో చేసి పూజించే ఆచారాన్ని పరమశివుడే ప్రారంభించాడు. నేడు సమస్తమానవాళి ఆచరిస్తోంది. సర్వజీవ సమానత్వమునకు ప్రతీక మట్టి వినాయకుడు. అందుకే మట్టి విగ్రహానికి ప్రాధాన్యం, పూజ" అని చెప్పాడు సూతుడు.
మట్టి గణపతులనే ఆరాధించడమే మన సంప్రదాయం. మట్టి గణపతులనే పూజించండి. తద్వారా జరిగే కాలుష్యాన్ని నివారించండి.
ఓం గం గణపతయే నమః
సత్పురుషుల సహవాసం చేయండి - శ్రీ శ్రీ శ్రీ భారతీ తీర్థ స్వామీజీ అనుగ్రహ భాషణం నుండి
ఆదిశంకర భగవత్పాదులు ఈ దేశంలో జన్మించినటువంటి మహోత్కృష్టమైన దార్శనికులు. ఆయన సాక్షాత్తు పరమేశ్వరుని అవతార స్వరూపం. ఒక కాలంలో మనదేశంలో ధర్మం క్షీణించిపోయిన సమయంలో దేవతల ప్రార్థన మేరకు ఆ పరమేశ్వరుడు ఆదిశంకరాచార్యుల రూపంలో అవతారం చేయడం జరిగింది. ఆయన కేరళ దేశంలో కాలడి అనే గ్రామంలో అవతరించారు. కేవలం చిరు వయస్సులోనే సకల వేద శాస్త్రములను ఆపోశన పట్టారు.ఎనిమిది సంవత్సరముల వయస్సులో సన్యాసం తీసుకున్నారు. పదహారు సంవత్సరముల లోపల అనేక గ్రంధాలను వ్రాశారు. 32 వయస్సులో యావద్భారతంలోనూ మూడుమార్లు సంచరించి జనులకు ధర్మ ప్రబోధం చేసి అపారమైన లోకోపకారం చేశారు. అటువంటి వ్యక్తిత్వమును అన్యత్ర ఎక్కడా మనం చూడలేము. అందువలననే ఆయనను మనం పరమ ఆరాధ్యుడిగా, పరమ పూజ్యుడిగా సేవించుకుంటున్నాము. ఆయనయొక్క పవిత్ర నామాన్ని అత్యంత భక్తితో ఉచ్చరిస్తున్నాము. అందరినీ భగవంతుడి యొక్క కృపా పాత్రులను చేయడానికి ఆయన కృషి చేశారు.
ఆయన ఒక చోట ఇలా చెప్పారు- "నాయనలారా! మొట్టమొదట మీయొక్క అహంకారాన్ని దూరం చేసుకోండి.
"మా కురు ధన జన యౌవన గర్వం" మనిషికి అహంకారం అనేది అనేక కారణాల నుంచి వస్తుంది. కొంతమందికి తాను గొప్ప శ్రీమంతుడను అని, కొంతమందికి తాను పండితుడను అని, కొంతమందికి తాను మహాబలశాలి అని, అహంకారం. ఈ అహంకారం వచ్చిన వాడు రావణాసురుని వలె తప్పుడు పనులు చేస్తాడు. సీతాపహరణమనే మహాపరాధం చేశాడు. ఎంతోమంది రావణాసురుడికి బుద్ధి చెప్పారు. మాతామహులు మాల్యవంతుడు కూడా బుద్ధి చెప్పడానికి ప్రయత్నించాడు. పెడచెవిని పెట్టాడు. చివరికి సర్వనాశనం అయ్యాడు. ఆరంభంలోనే వివేకం తెచ్చుకొని అథవా పెద్ద వాళ్ళు చెప్పిన మాటలు విని ఆపని చేయకుండా ఉన్నట్లయితే పరిస్థితి వేరుగా ఉండేది. వీటన్నిటికీ మూల కారణం అహంకారం. అహంకారం మనిషి పతనానికి కారణం. దానిని దూరం చేసుకోవాలి. భగవంతునికి ఇష్టమైన వాడు ఎవరు అంటే అహంకారం ఇసుమంతైనా లేనివాడు.
తృణాదపి సునీచేనా తరోరపి సహిష్ణునా
అమానినా మానదేన కీర్తనేయః సదా హరిః!!
ఎవరైతే లవణేశం కూడా అహంకారం లేకుండా ఉంటాడో, ఎవరైతే సదా ఓర్పుతో ఉంటాడో, వాడు భగవంతునికి ఇష్టమైన వాడు. అందుకే భగవత్పాదులు మనకు చెప్పిన మొట్టమొదటి మాట "మా కురు ధన జన యౌవన గర్వం హరతి నిమేషాత్కాలః సర్వం" నువ్వు వేటిని చూసి అయితే అహంకార పడుతున్నావో అవి శాశ్వతం కాదు. శాశ్వతమైనది ఒక్కటే భగవదనుగ్రహం. భగవదనుగ్రహం ఎవరికైతే ఉంటుందో వాడి జీవనం ఉత్తమంగా, పవిత్రంగా ఉంటుంది. కేవలం మనయొక్క ఐశ్వర్యం, పాండిత్యం, బలాన్ని నమ్ముకొని విచ్చలవిడిగా ప్రవర్తిస్తే మన పతనానికి కారణం అవుతుంది.
నువ్వు ఎల్లప్పుడూ కూడా సత్పురుషుల సహవాసంలో ఉండు అన్నారు భగవత్పాదులు. ఎవరైతే ఎదుటివారి మంచిని కోరతారో, స్వప్నంలో కూడా ఎదుటి వారికి చెడు తలపెట్టరో, ఎదుటి వానిలో మంచిని మాత్రమె చూస్తారో వారే సత్పురుషులు. "నేయం సజ్జన సంగే చిత్తం" అన్నారు భగవత్పాదులు. "గేయం గీతా నామ సహస్రం" భగవంతుని నామాన్ని జపించు. ఆయన ముఖారవిందం నుంచి వెలువడిన భగవద్గీతను పారాయణ చేయి. మన జీవితంలో సమయం అమూల్యమైనది. సమయం పొతే తిరిగిరాదు. సమయాన్ని వ్యర్ధం చేయకు. మానవ జన్మ అపురూపమైనది. ధర్మానుష్టానానికి అనువైన జన్మ. దీనిని వ్యర్ధ పరచుకోకు అన్నారు భగవత్పాదులు. వాక్కు భగవన్నామోచ్చారణకు ఉపయోగించు. నీకున్న సకల ఇంద్రియములను భగవత్సేవలో వినియోగించు. ఇహంలోనూ పరంలోనూ సుఖపడతావు.
" ఆత్మైవహ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః" నీ మిత్రుడవైనా శత్రువువైనా నీవే. సన్మార్గములో వెళ్లావు అంటే నీకు నీవు మిత్రుడివి. తప్పుదారిలో వెళ్ళావంటే నీకు నీవు శత్రువువి. కాబట్టి ఎప్పుడూ నీకు నీవు శత్రువువి కావద్దు. నీకు నీవు మిత్రుడివి కా. సరియైన దారిలో వెళ్ళావంటే ఎన్నటికీ చ్యుతి అనేది రాదు. ఇహంలోనూ పరంలోనూ సుఖం లభిస్తుంది. ఎప్పుడు తప్పటడుగులు వేశామో సకల అనర్ధాలు కలుగుతాయి. తప్పుదారి అంటే అధర్మాన్ని ఆచరించడం. ఇటువంటి ఉపదేశములను ఆదిశంకరుల వారు మనకు విశేషంగా చేశారు. వాటిని మనం మననం చేయాలి. అదేవిధంగా ఆచరణ చేయాలి. ఈవిధమైన మహోపదేశాన్ని చేసి లోకానికి మహోపకారం చేసిన ఆదిశంకరులు సదా స్మరణీయులు, వందనీయులు, పరమ ఆరాధనీయులు. ఈ ధర్మప్రభోధం ఎల్లప్పుడూ జరగాలి అనే ఉద్దేశ్యంతో నాలుగు పీఠాలు స్థాపించారు.ఇక్కడ ఉండే పీఠాధిపతులు దేశసంచారం చేస్తూ, లోకానికి ధర్మ ప్రబోధం చేస్తూ, అందరికీ ఆశీర్వాదం చేస్తూ శారదా చంద్ర మౌళీశ్వరులను ఆరాధించి తద్వారా లోకక్షేమాన్ని కోరుతూ ఉండాలి అని ఆజ్ఞాపించారు.
Astroguide:
వినాయక చవితి వ్రతము :
గణపతి లీలా వైభవాన్ని చెప్తున్న సూతులవారిని శౌనకాదులు ఒక సందేహం అడిగారు. "ఓ మహర్షి! ఈ వినాయక చవితి వ్రతమునందు మట్టితో చేసిన గణపతినే పూజించడానికి కారణం ఏమిటి? పూజానంతరం వినాయక ప్రతిమను నీటిలో నిమజ్జనం చేయడం దేనికి?"
"మునీంద్రులారా! మంచి ప్రశ్నలు వేశారు. వినండి. పరమేశ్వరుడు విశ్వవ్యాపిత(అంతటా ఉన్నది పరమాత్ముడే) తత్వము కలిగినది భూమి కాబట్టి తొలుత మట్టితో గణపతిని చేసి, గణపతి యొక్క విశ్వవ్యాపకత్వాన్ని(అంతటా, అన్నింట అంతర్లీనంగా ఉన్నది గణపతే) ప్రకటించాడు. విశ్వవ్యాపకత్వము కలిగి ఉన్నది ప్రకృతి స్వరూపమైన మట్టి ఒక్కటే. దాని నుండే సకల జీవులు సృష్టించబడతాయి. దాని నుండి లభించృ పోషక పదార్ధాల ద్వారానే సర్వజీవులు పోషింపబడతాయి. చివరకు సర్వజీవులు మట్టిలోనే లయమవుతాయి. ఇదే సృష్టి రహస్యం. ఇదే పరబ్రహ్మతత్వం. ఈ సత్యమును చాటడానికే నాడు పరమశివుడు పరబ్రహ్మ స్థూలరూపమైన భూమి నుండి మట్టిని తీసి దానితో విగ్రహాన్ని చేసి ప్రాణం పోశాడు(లింగపురాణం గణేశ ఖండం ప్రకారం శివుడే వినాయకుడి రుపాన్ని మట్టితో తయారుచేశాడు). మృత్తికయే పరబ్రహ్మ కనుక, మట్టితో వినాయకుడిని చేసి పరబ్రహ్మ స్వరూపంగా పూజించడం ఆనాటి నుంచి ఆచారంగా వస్తున్నది. అంతేకాదు మట్టి ఎక్కదైనా, ఎవరికైనా లభిస్తుంది, దానికి బీదా, ధనిక అనే తారతమ్యం లేదు. సర్వ సమానత్వమునకు ఏకైక తార్కాణం భుమి/మట్టి/వసుధ. బంగారంతో విగ్రహం కొందరే చేయించుకోగలరు. విఘ్నేశ్వరుడు అందరివాడు. అందుకే అందరివాడైన గణపతి విగ్రహాన్ని మట్టితో చేసి పూజించే ఆచారాన్ని పరమశివుడే ప్రారంభించాడు. నేడు సమస్తమానవాళి ఆచరిస్తోంది. సర్వజీవ సమానత్వమునకు ప్రతీక మట్టి వినాయకుడు. అందుకే మట్టి విగ్రహానికి ప్రాధాన్యం, పూజ" అని చెప్పాడు సూతుడు.
మట్టి గణపతులనే ఆరాధించడమే మన సంప్రదాయం. మట్టి గణపతులనే పూజించండి. తద్వారా జరిగే కాలుష్యాన్ని నివారించండి.
ఓం గం గణపతయే నమః
సత్పురుషుల సహవాసం చేయండి - శ్రీ శ్రీ శ్రీ భారతీ తీర్థ స్వామీజీ అనుగ్రహ భాషణం నుండి
ఆదిశంకర భగవత్పాదులు ఈ దేశంలో జన్మించినటువంటి మహోత్కృష్టమైన దార్శనికులు. ఆయన సాక్షాత్తు పరమేశ్వరుని అవతార స్వరూపం. ఒక కాలంలో మనదేశంలో ధర్మం క్షీణించిపోయిన సమయంలో దేవతల ప్రార్థన మేరకు ఆ పరమేశ్వరుడు ఆదిశంకరాచార్యుల రూపంలో అవతారం చేయడం జరిగింది. ఆయన కేరళ దేశంలో కాలడి అనే గ్రామంలో అవతరించారు. కేవలం చిరు వయస్సులోనే సకల వేద శాస్త్రములను ఆపోశన పట్టారు.ఎనిమిది సంవత్సరముల వయస్సులో సన్యాసం తీసుకున్నారు. పదహారు సంవత్సరముల లోపల అనేక గ్రంధాలను వ్రాశారు. 32 వయస్సులో యావద్భారతంలోనూ మూడుమార్లు సంచరించి జనులకు ధర్మ ప్రబోధం చేసి అపారమైన లోకోపకారం చేశారు. అటువంటి వ్యక్తిత్వమును అన్యత్ర ఎక్కడా మనం చూడలేము. అందువలననే ఆయనను మనం పరమ ఆరాధ్యుడిగా, పరమ పూజ్యుడిగా సేవించుకుంటున్నాము. ఆయనయొక్క పవిత్ర నామాన్ని అత్యంత భక్తితో ఉచ్చరిస్తున్నాము. అందరినీ భగవంతుడి యొక్క కృపా పాత్రులను చేయడానికి ఆయన కృషి చేశారు.
ఆయన ఒక చోట ఇలా చెప్పారు- "నాయనలారా! మొట్టమొదట మీయొక్క అహంకారాన్ని దూరం చేసుకోండి.
"మా కురు ధన జన యౌవన గర్వం" మనిషికి అహంకారం అనేది అనేక కారణాల నుంచి వస్తుంది. కొంతమందికి తాను గొప్ప శ్రీమంతుడను అని, కొంతమందికి తాను పండితుడను అని, కొంతమందికి తాను మహాబలశాలి అని, అహంకారం. ఈ అహంకారం వచ్చిన వాడు రావణాసురుని వలె తప్పుడు పనులు చేస్తాడు. సీతాపహరణమనే మహాపరాధం చేశాడు. ఎంతోమంది రావణాసురుడికి బుద్ధి చెప్పారు. మాతామహులు మాల్యవంతుడు కూడా బుద్ధి చెప్పడానికి ప్రయత్నించాడు. పెడచెవిని పెట్టాడు. చివరికి సర్వనాశనం అయ్యాడు. ఆరంభంలోనే వివేకం తెచ్చుకొని అథవా పెద్ద వాళ్ళు చెప్పిన మాటలు విని ఆపని చేయకుండా ఉన్నట్లయితే పరిస్థితి వేరుగా ఉండేది. వీటన్నిటికీ మూల కారణం అహంకారం. అహంకారం మనిషి పతనానికి కారణం. దానిని దూరం చేసుకోవాలి. భగవంతునికి ఇష్టమైన వాడు ఎవరు అంటే అహంకారం ఇసుమంతైనా లేనివాడు.
తృణాదపి సునీచేనా తరోరపి సహిష్ణునా
అమానినా మానదేన కీర్తనేయః సదా హరిః!!
ఎవరైతే లవణేశం కూడా అహంకారం లేకుండా ఉంటాడో, ఎవరైతే సదా ఓర్పుతో ఉంటాడో, వాడు భగవంతునికి ఇష్టమైన వాడు. అందుకే భగవత్పాదులు మనకు చెప్పిన మొట్టమొదటి మాట "మా కురు ధన జన యౌవన గర్వం హరతి నిమేషాత్కాలః సర్వం" నువ్వు వేటిని చూసి అయితే అహంకార పడుతున్నావో అవి శాశ్వతం కాదు. శాశ్వతమైనది ఒక్కటే భగవదనుగ్రహం. భగవదనుగ్రహం ఎవరికైతే ఉంటుందో వాడి జీవనం ఉత్తమంగా, పవిత్రంగా ఉంటుంది. కేవలం మనయొక్క ఐశ్వర్యం, పాండిత్యం, బలాన్ని నమ్ముకొని విచ్చలవిడిగా ప్రవర్తిస్తే మన పతనానికి కారణం అవుతుంది.
నువ్వు ఎల్లప్పుడూ కూడా సత్పురుషుల సహవాసంలో ఉండు అన్నారు భగవత్పాదులు. ఎవరైతే ఎదుటివారి మంచిని కోరతారో, స్వప్నంలో కూడా ఎదుటి వారికి చెడు తలపెట్టరో, ఎదుటి వానిలో మంచిని మాత్రమె చూస్తారో వారే సత్పురుషులు. "నేయం సజ్జన సంగే చిత్తం" అన్నారు భగవత్పాదులు. "గేయం గీతా నామ సహస్రం" భగవంతుని నామాన్ని జపించు. ఆయన ముఖారవిందం నుంచి వెలువడిన భగవద్గీతను పారాయణ చేయి. మన జీవితంలో సమయం అమూల్యమైనది. సమయం పొతే తిరిగిరాదు. సమయాన్ని వ్యర్ధం చేయకు. మానవ జన్మ అపురూపమైనది. ధర్మానుష్టానానికి అనువైన జన్మ. దీనిని వ్యర్ధ పరచుకోకు అన్నారు భగవత్పాదులు. వాక్కు భగవన్నామోచ్చారణకు ఉపయోగించు. నీకున్న సకల ఇంద్రియములను భగవత్సేవలో వినియోగించు. ఇహంలోనూ పరంలోనూ సుఖపడతావు.
" ఆత్మైవహ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః" నీ మిత్రుడవైనా శత్రువువైనా నీవే. సన్మార్గములో వెళ్లావు అంటే నీకు నీవు మిత్రుడివి. తప్పుదారిలో వెళ్ళావంటే నీకు నీవు శత్రువువి. కాబట్టి ఎప్పుడూ నీకు నీవు శత్రువువి కావద్దు. నీకు నీవు మిత్రుడివి కా. సరియైన దారిలో వెళ్ళావంటే ఎన్నటికీ చ్యుతి అనేది రాదు. ఇహంలోనూ పరంలోనూ సుఖం లభిస్తుంది. ఎప్పుడు తప్పటడుగులు వేశామో సకల అనర్ధాలు కలుగుతాయి. తప్పుదారి అంటే అధర్మాన్ని ఆచరించడం. ఇటువంటి ఉపదేశములను ఆదిశంకరుల వారు మనకు విశేషంగా చేశారు. వాటిని మనం మననం చేయాలి. అదేవిధంగా ఆచరణ చేయాలి. ఈవిధమైన మహోపదేశాన్ని చేసి లోకానికి మహోపకారం చేసిన ఆదిశంకరులు సదా స్మరణీయులు, వందనీయులు, పరమ ఆరాధనీయులు. ఈ ధర్మప్రభోధం ఎల్లప్పుడూ జరగాలి అనే ఉద్దేశ్యంతో నాలుగు పీఠాలు స్థాపించారు.ఇక్కడ ఉండే పీఠాధిపతులు దేశసంచారం చేస్తూ, లోకానికి ధర్మ ప్రబోధం చేస్తూ, అందరికీ ఆశీర్వాదం చేస్తూ శారదా చంద్ర మౌళీశ్వరులను ఆరాధించి తద్వారా లోకక్షేమాన్ని కోరుతూ ఉండాలి అని ఆజ్ఞాపించారు.
Astroguide:
August 28
Wednesday, 2013
Sri Vijaya: Dakshinayana
Thithi: Sravana
Bahula Ashtami till 4.10 am (on Thursday)
Star: Krittika
till 12.42 pm
Varjaya: Nil
Durmuhurtam: 11.52
am to 12.42 pm
Rahukalam: 12
noon to 1.30 pm
Sunset today: 6.33
pm
Sunrise tomorrow: 6.02
am
Aries
Good day for planning new projects and sharing ideas. Your
parents will be proud of your capabilities. This is the time to do well
professionally and to show others your immense capabilities.
Taurus
Business partnerships will be good. There may be potential
for a new business venture if you do your ground work with the right investment
sources.
Gemini
Work will be hectic. You need to be flexible to accommodate
last-minute changes. Love affairs could tense up if you don’t give time to your
partner.
Cancer
A diplomatic approach will keep sceptics away and your
colleagues will back your ideas. Being eager and attending seminars will
strengthen base at work.
Leo
No good will come of arguing. Projects related to higher
authorities are in bureaucratic wrangling. An act of courage will be rewarded.
You may go dancing tonight; bring that sparkle to your life.
Virgo
You will make monetary gains and earn a good professional
reputation. A minor health problem might begin to surface. You might get into
in an extra marital relation so stay away from temptation.
Libra
The bitter experiences of the past few days will fade away
soon. Romance will be smooth after some initial glitches Objectively analyse
issues that are affecting your love life.
Scorpio
You need to create a balance between home and work to have
mental and physical stability. Legal issues could move forward and fetch good
results.
Sagittarius
New romantic involvement will add spice to your life. Get
involved in new things that will help you in making some new friends.
Capricorn
Don’t get into arguments with your friend or partner. You
must control your emotions to avoid tension. Do not get into signing long-term
contracts.
Aquarius
Your financial position should improve towards the later
part of the day. This is also a good day make a fresh move in new romantic
relations. Social gathering will not be as exciting as expected.
Pisces
The chances for romance are bright. Close associates and
loved ones will be supportive. New ideas will need to be worked on before you
share them with others.
జగన్నాటక సూత్రధారిగా కీర్తి చెందిన శ్రీ కృష్ణ భగవానుడు:
జగన్నాటక సూత్రధారిగా కీర్తి చెందిన శ్రీ కృష్ణ భగవానుడు ఓ ఉత్తమ మంత్రాన్ని జపించి తనకు కావలసిన వరాలను పొందినట్లు శివపురాణం చెబుతోంది.
పూర్వం శ్రీ కృష్ణ భగవానుడు తనకు కావలసిన కోరికలను సిద్ధింపజేసుకోవడం కోసం ముక్కంటిని తలచి తపస్సు చేయాలనుకున్నాడు. వెంటనే హిమాలయ పర్వత ప్రాంతంలో ఉన్న పరమశివభక్తుడైన ఉపమన్యు మహర్షి దగ్గరకు వెళ్ళి తన మనస్సులోని మాటను చెప్పాడు.
అప్పుడు ఆ మహర్షి అధర్వ వేద ఉపనిషత్తులోని "నమశ్శివాయ" అనే పంచాక్షర మంత్రాన్ని ఉపదేశించి, 16నెలల పాటు ఆ మంత్రాన్ని జపిస్తూ తపస్సు చేయమన్నాడు.
ఇలా నమశ్శివాయ మంత్రముతో 16 నెలల పాటు తపస్సు చేసి పార్వతీ పరమేశ్వరులను కృష్ణుడు ప్రత్యక్షం చేసుకున్నాడు. శ్రీ కృష్ణ తపస్సుకు మెచ్చి పరమేశ్వరుడు ఏం వరాలు కావాలో? కోరమంటాడు.
అప్పుడు కృష్ణుడు తాను ఓ 8 వరాలను కోరుకుంటానని చెప్పి వాటిని శివుడి ముందుంచాడు. అచంచలమైన గొప్పకీర్తి, స్థిరమైన శివసన్నిధి లభించాలి. నిత్యం శివధర్మంలో బుద్ధి నిలవాలి. నిత్యం తాను శివభక్తితో ఉండాలి. శత్రువులంతా సంగ్రామంలో నశించాలి. ఎక్కడా శత్రువుల వల్ల తనకు అవమానం కలుగకూడదు.
తనకు తొలిగా జన్మించిన కుమారులకు ఒక్కొక్కరికి పదిమంది పుత్రులు కలగాలి. యోగులందరికీ తాను ప్రియుడు కావాలి. ఈ వరాలను తనకిమ్మని కృష్ణుడు కోరగానే ముక్కంటి వాటినన్నింటిని అనుగ్రహిస్తాడు.
ఇదేవిధంగా శ్రీ కృష్ణ పరమాత్మ చేసిన తపస్సుకు పార్వతీదేవి సంతసించి కావలసినన్ని వరాలను కోరమని అడుగుతుంది. అప్పుడు కృష్ణుడు.. బ్రాహ్మణుల మీద ఎప్పటికీ ప్రజలకు ద్వేషం కలగకూడదు. తన తల్లిదండ్రులు సర్వకాలాలలోను సంతోషంగా ఉండాలి.
తానెక్కడ ఉన్నా సర్వ ప్రాణుల మీద తనకు అనురాగం కలగాలి. మంగళకరమైన బ్రాహ్మణ పూజను తాను సర్వదా చేస్తుండాలి. తాను వంద యజ్ఞాలను చేసి ఇంద్రుడు లాంటి దేవతలను సంతోష పెట్టాలి.
తన గృహంలో ఎల్లప్పుడూ వేల సంఖ్యలో యతులకు, అతిథులకు శ్రద్ధతో పవిత్రమైన భోజనాన్ని సమర్పించే అవకాశం కలగాలి. అలాగే తాను వేలసంఖ్యలో భార్యలకు ప్రియమైన భర్త కావాలి. తనకు వారంటే ఎప్పటికీ అనురాగం ఉండాలి.
వారి తల్లిదండ్రులంతా లోకంలో సత్య వాక్యాలను పలుకుతూనే ఉండాలి. అనే వరాలను కృష్ణుడు శక్తిమాతను అడిగాడు. వాటిని శ్రీ కృష్ణుడికి వెంటనే అనుగ్రహించి ఆ మరుక్షణంలోనే పార్వతీ పరమేశ్వరులిద్దరు అంతర్ధానమయ్యారని శివపురాణం చెబుతోంది.
"నమశ్శివాయ" మంత్రంచే కృష్ణుడు సిద్ధింప చేసుకున్న వరాలలో కొన్ని మాత్రమే ఆయనకు సంబంధించినవి. మిగతా వరాలను పరిశీలిస్తే సమాజ శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని కోరుకున్నవే అవుతాయి.
అందుచేత శ్రీ కృష్ణ భగవానుడు కొంతవరకు తమ స్వార్థాన్ని ఆకాంక్షిస్తూ వరాలు కోరినా.. ఎంతో కొంత సామాజిక శ్రేయస్సును కూడా అభిలాషించాలన్న ఓ ఉత్తమ ప్రబోధం ఈ కథలో కనిపిస్తుంది.
లోకకళ్యాణార్థం భూమిపై అవతరించిన శ్రీ కృష్ణ భగవానుడిని శ్రీ కృష్ణాష్టమి రోజున నిష్టతో పూజించి ఆయన ఆశీస్సులు పొందుదాం..
దశ (10) దానాలు :
జగన్నాటక సూత్రధారిగా కీర్తి చెందిన శ్రీ కృష్ణ భగవానుడు:
జగన్నాటక సూత్రధారిగా కీర్తి చెందిన శ్రీ కృష్ణ భగవానుడు ఓ ఉత్తమ మంత్రాన్ని జపించి తనకు కావలసిన వరాలను పొందినట్లు శివపురాణం చెబుతోంది.
పూర్వం శ్రీ కృష్ణ భగవానుడు తనకు కావలసిన కోరికలను సిద్ధింపజేసుకోవడం కోసం ముక్కంటిని తలచి తపస్సు చేయాలనుకున్నాడు. వెంటనే హిమాలయ పర్వత ప్రాంతంలో ఉన్న పరమశివభక్తుడైన ఉపమన్యు మహర్షి దగ్గరకు వెళ్ళి తన మనస్సులోని మాటను చెప్పాడు.
అప్పుడు ఆ మహర్షి అధర్వ వేద ఉపనిషత్తులోని "నమశ్శివాయ" అనే పంచాక్షర మంత్రాన్ని ఉపదేశించి, 16నెలల పాటు ఆ మంత్రాన్ని జపిస్తూ తపస్సు చేయమన్నాడు.
ఇలా నమశ్శివాయ మంత్రముతో 16 నెలల పాటు తపస్సు చేసి పార్వతీ పరమేశ్వరులను కృష్ణుడు ప్రత్యక్షం చేసుకున్నాడు. శ్రీ కృష్ణ తపస్సుకు మెచ్చి పరమేశ్వరుడు ఏం వరాలు కావాలో? కోరమంటాడు.
అప్పుడు కృష్ణుడు తాను ఓ 8 వరాలను కోరుకుంటానని చెప్పి వాటిని శివుడి ముందుంచాడు. అచంచలమైన గొప్పకీర్తి, స్థిరమైన శివసన్నిధి లభించాలి. నిత్యం శివధర్మంలో బుద్ధి నిలవాలి. నిత్యం తాను శివభక్తితో ఉండాలి. శత్రువులంతా సంగ్రామంలో నశించాలి. ఎక్కడా శత్రువుల వల్ల తనకు అవమానం కలుగకూడదు.
తనకు తొలిగా జన్మించిన కుమారులకు ఒక్కొక్కరికి పదిమంది పుత్రులు కలగాలి. యోగులందరికీ తాను ప్రియుడు కావాలి. ఈ వరాలను తనకిమ్మని కృష్ణుడు కోరగానే ముక్కంటి వాటినన్నింటిని అనుగ్రహిస్తాడు.
ఇదేవిధంగా శ్రీ కృష్ణ పరమాత్మ చేసిన తపస్సుకు పార్వతీదేవి సంతసించి కావలసినన్ని వరాలను కోరమని అడుగుతుంది. అప్పుడు కృష్ణుడు.. బ్రాహ్మణుల మీద ఎప్పటికీ ప్రజలకు ద్వేషం కలగకూడదు. తన తల్లిదండ్రులు సర్వకాలాలలోను సంతోషంగా ఉండాలి.
తానెక్కడ ఉన్నా సర్వ ప్రాణుల మీద తనకు అనురాగం కలగాలి. మంగళకరమైన బ్రాహ్మణ పూజను తాను సర్వదా చేస్తుండాలి. తాను వంద యజ్ఞాలను చేసి ఇంద్రుడు లాంటి దేవతలను సంతోష పెట్టాలి.
తన గృహంలో ఎల్లప్పుడూ వేల సంఖ్యలో యతులకు, అతిథులకు శ్రద్ధతో పవిత్రమైన భోజనాన్ని సమర్పించే అవకాశం కలగాలి. అలాగే తాను వేలసంఖ్యలో భార్యలకు ప్రియమైన భర్త కావాలి. తనకు వారంటే ఎప్పటికీ అనురాగం ఉండాలి.
వారి తల్లిదండ్రులంతా లోకంలో సత్య వాక్యాలను పలుకుతూనే ఉండాలి. అనే వరాలను కృష్ణుడు శక్తిమాతను అడిగాడు. వాటిని శ్రీ కృష్ణుడికి వెంటనే అనుగ్రహించి ఆ మరుక్షణంలోనే పార్వతీ పరమేశ్వరులిద్దరు అంతర్ధానమయ్యారని శివపురాణం చెబుతోంది.
"నమశ్శివాయ" మంత్రంచే కృష్ణుడు సిద్ధింప చేసుకున్న వరాలలో కొన్ని మాత్రమే ఆయనకు సంబంధించినవి. మిగతా వరాలను పరిశీలిస్తే సమాజ శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని కోరుకున్నవే అవుతాయి.
అందుచేత శ్రీ కృష్ణ భగవానుడు కొంతవరకు తమ స్వార్థాన్ని ఆకాంక్షిస్తూ వరాలు కోరినా.. ఎంతో కొంత సామాజిక శ్రేయస్సును కూడా అభిలాషించాలన్న ఓ ఉత్తమ ప్రబోధం ఈ కథలో కనిపిస్తుంది.
లోకకళ్యాణార్థం భూమిపై అవతరించిన శ్రీ కృష్ణ భగవానుడిని శ్రీ కృష్ణాష్టమి రోజున నిష్టతో పూజించి ఆయన ఆశీస్సులు పొందుదాం..
దశ (10) దానాలు :
కృష్ణాష్టమి ఒక్క కృష్ణునికే కాక కృష్ణుడు పుట్టి పెరిగిన గోకులం అంతటికీ పుట్టిన రోజుగా పిలువబడుతుంది. ఎందుకంటే కృష్ణావతారం పూర్ణావతారం. మిగిలిన అవతారములలో శ్రీమహావిష్ణువు అంశగానే కనపడతాడు. రామావతారంలో కూడా రాముడు, ఆదిశేషుడైన లక్ష్మణుడు, శంఖ చక్రములైన భరత శతృఘ్నులతో కలిసి తనకు తాను మానవునిగా కనపడతాడు.
కృష్ణావతార౦ పూర్ణావతారంలో చిన్నతనం నుంచి నేనే భగవంతుడిని, ధర్మాన్ని బోధించడానికి ఈ అవతారంలో వచ్చాను అని చెప్పాడు. భగవద్గీతలో మనం ఒకటి గమనించవచ్చు. అర్జున ఉవాచ, సంజయ ఉవాచ, ధృతరాష్ట్ర ఉవాచ అని ఉండి కృష్ణ ఉవాచకు బదులుగా భగవానువాచ అని ఉంటుంది. దీనిని బట్టి మహా విష్ణు పరిపూర్ణావతారంగా కృష్ణావతారాన్ని చెప్పవచ్చు. నేటి రోజులలో కూడా శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారిని పరమాచార్య, పెరియవా, నడిచే దేవుడు, అని అంటారు తప్ప ఆ పేరుతో చెప్పరు. అది మనం ఆ వ్యక్తికి ఇచ్చే గౌరవమును తెలియచేస్తుంది. వైష్ణవులు ఈ కృష్ణాష్టమిని లక్ష్మితో కూడినదిగా జరుపుకుంటారు.
మధుర కారాగృహములో కృష్ణుడు జన్మించాడు. ద్వారకలోని గోకులంలో నందుని ఇంట పెరిగి ద్వాదశ జ్యోతిర్లి౦గమైన సోమనాధకు దగ్గరలోని ప్రతాప్ ఘర్ లో ముక్తిని పొందాడు. పూతన, శకటాసుర, వంటి రాక్షసులను సంహరించి, పదునాలుగు భువనములను, తనను, ఆమెను తన నోట తల్లియైన యశోదకు చూపి తన ఆధిపత్యాన్ని చాటుకున్నారు. బ్రహ్మదేవుడు గోవులను బంధించిన సమయంలో ఆయా లేగ దూడల, గోప బాలుర ఆకారాలు తానే ధరించి అన్నీ తానె అయి ఆ లీలా గోపాల బాలుడు తమ గోకులానికి తిరిగి బయలు దేరాడు. తన విశ్వరూపాన్ని పలు సందర్భాలలో చూపినప్పటికీ, ప్రత్యేకించి అర్జునునకు కురుక్షేత్ర సంగ్రామంలో చూపి భగవద్గీతను జగతికి అందించిన మహానుభావుడు శ్రీకృష్ణుడు.
అర్ధరాత్రి సమయంలో పుట్టడం వల్ల మానవులలోని అజ్ఞానాన్ని, అష్టమి నవమి తిధులు మంచివి కావు అనే అభిప్రాయాన్ని పోగొట్టడానికి అష్టమి తిథిన కృష్ణునిగా, నవమి తిధిన శ్రీరామ చంద్రునిగా జన్మించాడు. ఎంతోమంది మహర్షులు, గొప్ప భక్తులు బాలకృష్ణుని లీలలు చూసి ఆనందించారు. అటువంటి బాలకృష్ణుని పై మనకు కృష్ణ లీలా తరంగిణి, కృష్ణ కర్ణామృతం వంటి స్తోత్రములు ఉన్నాయి. తమిళంలో కూడా పాపనాశం శివన్, సుబ్రహ్మణ్య భారతి ఉడుమలై నారాయణ కవి మొదలైన వారు చాలా గీతాలను రచిచి పిన్నలనుండి పెద్దల వరకు మంత్ర ముగ్ధులను చేశారు.అటువంటి కృష్ణుని ఈరోజు అందరూ ఆరాధించి ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిని పొందాలని కోరుకుంటున్నాము.
కృష్ణావతార౦ పూర్ణావతారంలో చిన్నతనం నుంచి నేనే భగవంతుడిని, ధర్మాన్ని బోధించడానికి ఈ అవతారంలో వచ్చాను అని చెప్పాడు. భగవద్గీతలో మనం ఒకటి గమనించవచ్చు. అర్జున ఉవాచ, సంజయ ఉవాచ, ధృతరాష్ట్ర ఉవాచ అని ఉండి కృష్ణ ఉవాచకు బదులుగా భగవానువాచ అని ఉంటుంది. దీనిని బట్టి మహా విష్ణు పరిపూర్ణావతారంగా కృష్ణావతారాన్ని చెప్పవచ్చు. నేటి రోజులలో కూడా శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారిని పరమాచార్య, పెరియవా, నడిచే దేవుడు, అని అంటారు తప్ప ఆ పేరుతో చెప్పరు. అది మనం ఆ వ్యక్తికి ఇచ్చే గౌరవమును తెలియచేస్తుంది. వైష్ణవులు ఈ కృష్ణాష్టమిని లక్ష్మితో కూడినదిగా జరుపుకుంటారు.
మధుర కారాగృహములో కృష్ణుడు జన్మించాడు. ద్వారకలోని గోకులంలో నందుని ఇంట పెరిగి ద్వాదశ జ్యోతిర్లి౦గమైన సోమనాధకు దగ్గరలోని ప్రతాప్ ఘర్ లో ముక్తిని పొందాడు. పూతన, శకటాసుర, వంటి రాక్షసులను సంహరించి, పదునాలుగు భువనములను, తనను, ఆమెను తన నోట తల్లియైన యశోదకు చూపి తన ఆధిపత్యాన్ని చాటుకున్నారు. బ్రహ్మదేవుడు గోవులను బంధించిన సమయంలో ఆయా లేగ దూడల, గోప బాలుర ఆకారాలు తానే ధరించి అన్నీ తానె అయి ఆ లీలా గోపాల బాలుడు తమ గోకులానికి తిరిగి బయలు దేరాడు. తన విశ్వరూపాన్ని పలు సందర్భాలలో చూపినప్పటికీ, ప్రత్యేకించి అర్జునునకు కురుక్షేత్ర సంగ్రామంలో చూపి భగవద్గీతను జగతికి అందించిన మహానుభావుడు శ్రీకృష్ణుడు.
అర్ధరాత్రి సమయంలో పుట్టడం వల్ల మానవులలోని అజ్ఞానాన్ని, అష్టమి నవమి తిధులు మంచివి కావు అనే అభిప్రాయాన్ని పోగొట్టడానికి అష్టమి తిథిన కృష్ణునిగా, నవమి తిధిన శ్రీరామ చంద్రునిగా జన్మించాడు. ఎంతోమంది మహర్షులు, గొప్ప భక్తులు బాలకృష్ణుని లీలలు చూసి ఆనందించారు. అటువంటి బాలకృష్ణుని పై మనకు కృష్ణ లీలా తరంగిణి, కృష్ణ కర్ణామృతం వంటి స్తోత్రములు ఉన్నాయి. తమిళంలో కూడా పాపనాశం శివన్, సుబ్రహ్మణ్య భారతి ఉడుమలై నారాయణ కవి మొదలైన వారు చాలా గీతాలను రచిచి పిన్నలనుండి పెద్దల వరకు మంత్ర ముగ్ధులను చేశారు.అటువంటి కృష్ణుని ఈరోజు అందరూ ఆరాధించి ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిని పొందాలని కోరుకుంటున్నాము.
షిరిడీ సాయి:
షిరిడీ లో ప్రతి గురువారం రాత్రి పల్లకి ఉత్సవం జరుగుతుంది. అది చూడడానికి కన్నుల పండుగగా ఉంటుంది. శ్రీ సాయి ద్వారకామాయి నుండి బయలుదేరి చావడి వరకు ఊరేగింపుగా భక్తులతో కలసి తప్పెటలు, తాళాలు, బాజాల మ్రోతల మధ్యన పల్లకి వెనుకగా చిందులు వేస్తూ ఈ పల్లకి ఉత్సవం లో పాల్గొనేవారు. అసలీ ఉత్సవం ఎలా ప్రారంభమైందంటే, షిరిడీలో ఒకసారి భారీ వర్షాల వలన ద్వారకామాయి లోకి బాగా నీళ్ళు వరదలా వచ్చేసాయి. అంతా తడిసిపోయింది. బాబా నిద్రపోవడానికి ఏ మాత్రం పొడి జాగా లేదు. అప్పుడు భక్తులంతా బాబాను చావడికి తరలించారు. మరునాడు ఉదయం బాబా మామూలుగా ద్వారకామాయి తిరిగివచ్చారు. అప్పటినుండి బాబా రోజు విడిచి రోజు ద్వారకామాయిలోను, చావడిలోను నిద్రిస్తుండేవారు. ఇది డిశంబరు 10, 1909లో జరిగింది.
ఆరోజు నుండి బాబా ద్వారకామాయి నుండి చావడికి వెళ్ళే ఊరేగింపుని "పల్లకి ఉత్సవం" లేదా "చావడి ఉత్సవం"గా అందరు సాయి భక్తులు ప్రతి గురువారం సంప్రదాయ బద్ధంగా చేయనారంభించారు. ఈ ఉత్సవంలో మేళతాళాల మధ్య మహాశివునిలా చిందులు వేస్తూ బాబా తరలివస్తారు. బాబా పాదుకలను పల్లకీలో ఉంచుతారు. బాబాకు బహూకరించిన గుర్రం "శ్యామకర్ణ"ను అలంకరించి తెచ్చేవారు. తాత్యా, మహల్సాపతి, బాబాకు చెరొక ప్రక్క నడవగా, తదితర భక్తులంతా కలసి పల్లకి ఉత్సవంలో పాల్గొనేవారు. ఇప్పటికీ షిరిడీ లో ఈ ఆనవాయితీని కొనసాగిస్తున్నారు. దేశ విదేశాల నుండి ప్రతి ఏటా షిర్డీ వచ్చే భక్తులు తప్పక ఈ ఉత్సవాన్ని చూసి వెళతారు.
పవిత్రమైన శివుని చిహ్నాలు..! :
నంది ఎద్దు(నంది)శివునికి అతి దగ్గరలో ఉన్న ఆప్తమిత్రులలో ఒకటి. ఎందుకంటే నంది అన్ని శివాలయాల వెలుపల ఉంచబడుతుంది. శివ భక్తులు తమ కోరికలను శివునికి విన్నవించమని ఎద్దు చెవుల వద్ద గుసగుసగా చెప్పుకుంటారు.
త్రిశూలము శివ ఎంచుకున్న ఆయుధం త్రిశూలము లేదా త్రిశూల్ అని చెప్పవచ్చు. శివుని ఒక చేతిలో త్రిశూల్ ఉంటుంది. త్రిశూలములో ఉండే 3 వాడి అయిన మొనలు కోరిక,చర్య మరియు జ్ఞానం యొక్క మూడు శక్తులను సూచిస్తాయి.
నెలవంక చంద్రుడు శివుడిని తరచుగా తన 'జటా' ఒక అర్ధచంద్రాకార చంద్రుని కళా రూపాలతో చిత్రీకరించారు. చంద్రుడు వృద్ది చెందటం మరియు తగ్గిపోవటం అనేది ప్రకృతి యొక్క అత్యంత శాశ్వతమైన చక్రాన్ని సూచిస్తుంది. హిందూ మతం క్యాలెండర్ ఈ ప్రక్రియపై ఆధారపడి ఉంటుంది.
నీలిరంగు కంఠం శివునికి మరొక పేరు నీలకంఠుడు అని చెప్పవచ్చు. శివుడు సముద్ర మదనం సమయంలో వచ్చిన విషాన్ని మింగెను. అప్పుడు దేవి పార్వతి శివుని కంఠంలో విషాన్ని ఆపివేయుట వలన నీలం రంగులోకి మారినది. అప్పటి నుండి శివుడు నీలం రంగు కంఠం కలిగి ఉన్నారు.
రుద్రాక్ష శివుడు మెడ చుట్టూ రుద్రాక్ష హారమును ధరిస్తారు. అంతేకాకుండా రుద్రాక్ష యొక్క తాయెత్తులు కలిగి ఉంటారు. 'రుద్రాక్ష' అనే పదము 'రుద్ర' (శివ యొక్క మరొక పేరు) మరియు 'అక్ష్' అంటే కన్నీళ్లు నుండి వచ్చింది. ఒక కథ ప్రకారం శివుడు లోతైన ధ్యానం తర్వాత ఆయన కళ్ళు తెరిచిన సమయంలో ఆయన కనుల నుండి వచ్చిన కన్నీటి చుక్కలు భూమి మీద పడి అవి పవిత్ర రుద్రాక్ష్ చెట్టులోకి వెళ్లినాయి.
త్రిశూలము శివ ఎంచుకున్న ఆయుధం త్రిశూలము లేదా త్రిశూల్ అని చెప్పవచ్చు. శివుని ఒక చేతిలో త్రిశూల్ ఉంటుంది. త్రిశూలములో ఉండే 3 వాడి అయిన మొనలు కోరిక,చర్య మరియు జ్ఞానం యొక్క మూడు శక్తులను సూచిస్తాయి.
నెలవంక చంద్రుడు శివుడిని తరచుగా తన 'జటా' ఒక అర్ధచంద్రాకార చంద్రుని కళా రూపాలతో చిత్రీకరించారు. చంద్రుడు వృద్ది చెందటం మరియు తగ్గిపోవటం అనేది ప్రకృతి యొక్క అత్యంత శాశ్వతమైన చక్రాన్ని సూచిస్తుంది. హిందూ మతం క్యాలెండర్ ఈ ప్రక్రియపై ఆధారపడి ఉంటుంది.
నీలిరంగు కంఠం శివునికి మరొక పేరు నీలకంఠుడు అని చెప్పవచ్చు. శివుడు సముద్ర మదనం సమయంలో వచ్చిన విషాన్ని మింగెను. అప్పుడు దేవి పార్వతి శివుని కంఠంలో విషాన్ని ఆపివేయుట వలన నీలం రంగులోకి మారినది. అప్పటి నుండి శివుడు నీలం రంగు కంఠం కలిగి ఉన్నారు.
రుద్రాక్ష శివుడు మెడ చుట్టూ రుద్రాక్ష హారమును ధరిస్తారు. అంతేకాకుండా రుద్రాక్ష యొక్క తాయెత్తులు కలిగి ఉంటారు. 'రుద్రాక్ష' అనే పదము 'రుద్ర' (శివ యొక్క మరొక పేరు) మరియు 'అక్ష్' అంటే కన్నీళ్లు నుండి వచ్చింది. ఒక కథ ప్రకారం శివుడు లోతైన ధ్యానం తర్వాత ఆయన కళ్ళు తెరిచిన సమయంలో ఆయన కనుల నుండి వచ్చిన కన్నీటి చుక్కలు భూమి మీద పడి అవి పవిత్ర రుద్రాక్ష్ చెట్టులోకి వెళ్లినాయి.
పాము శివుడు ఆయన మెడ చుట్టూ 3 సార్లు చుట్టబడిన ఒక పామును ధరిస్తారు. పాము యొక్క 3 చుట్టలు భూత,వర్తమాన,భవిష్యత్తు కాలాలను సూచిస్తాయి. పాము హిందువులు పూజించే పవిత్రమైన ప్రాణిగా చెప్పవచ్చు.
మూడో కన్ను శివుని యొక్క చిహ్నాలలో ఒకటిగా మూడో కన్నును చెప్పవచ్చు. ఆయన నుదుటిపైన మధ్యభాగంలో మూడో కన్ను ఉంటుంది. అయన చాలా కోపంతో మరియు చెడు నాశనం కోరుకున్నప్పుడు మాత్రమే మూడో కన్ను తెరుచుకుంటుంది. అప్పటి నుండి మూడో కన్ను జ్ఞానం మరియు సర్వవ్యాపకత్వం కోసం ఒక చిహ్నంగా మారింది.
డమరుకం శివునితో సంబంధం కలిగిన ఒక చిన్న డ్రమ్ వంటి వాయిద్యం. శివ కళాత్మక అభివృద్ధి స్వాధీన సమయంలో డమరుకం యొక్క లయతో నాట్యం చేస్తారు.
అట్టకట్టుకొని ఉన్న జుట్టు అట్టకట్టుకొని ఉన్న జుట్టు సాధారణంగా శుభ్రంగా లేని సంకేతంగా కనిపిస్తుంది. కానీ శివ విషయంలో అతను ప్రాపంచిక ఆలోచనలకు మించినదిగా ఉంటుంది. శివుని అట్టకట్టుకొని జుట్టు లేదా 'జటా' అందం మరియు పవిత్రమైన ప్రామాణిక నిర్వచనాలకు మించి ఉన్నట్టు చూపిస్తుంది.
శ్రీ రాజరాజేశ్వరీ అష్టకము:
అంబా శాంభవి చంద్రమౌళి రబలా వర్ణా ఉమాపార్వతి
అంబా మోహిని దేవతా త్రిభువనీ ఆనంద సంధాయనీ
వాణి పల్లవపాణీ వేణు మురళీగాన ప్రియలోలినీ
కల్యాణీ ఉడు రాజబింబవదనా ధూమ్రాక్ష సంహారిణి
చిద్రూపి పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ
అంబానూపుర రత్నకంకణధరీ కేయూర హేరావళి
జాతీ చంపక వైజయంతి లహరీ గ్రైవేయ వైరాకితా
వీణా వేణు నినోద మండితకరా వీరాసనే సంస్థితా
చిద్రూపి పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ
అంబా రౌద్రాణి భద్రకాళి భగళా జ్వాలాముఖీ వైష్ణవీ
బ్రహ్మనీ త్రిపురాంతకీ సురనుతా దేదీప్యమానోజ్వలా
చాముండాశ్రిత రక్షపోష జననీ దాక్షాయణీ వల్లవీ
చిద్రూపి పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ
అంబా శూలధనుః కుశాంకుశధరీ అర్ధేందుబింబాధరీ
వారాహీ మధుకటభప్రశమనీ వాణీ రమాసేవితా
మల్లాద్యాసుర మూకదైత్యదమనీ మాహేశ్వరీ అంబికా
చిద్రూపి పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ
అంబా సృష్టి వినాశ పాలనకరీ ఆర్యా విసంశోభితా
గాయత్రీ ప్రణవాక్ష రామృతసరః పూర్ణానుసంధీకృతా
ఓంకారీ వినుతా సురార్చిత పదా ఉద్దండ దైత్యాపహా
చిద్రూపి పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ
అంబా శాశ్వత ఆగమాది వినుతా ఆర్యా మహాదేవతా
యా బ్రహ్మాది పిపీలికాంత జననీ య వై జగన్మోహినీ
యా పంచ ప్రణవాది రేఫ జననీ యా చిత్కళామాలినీ
చిద్రూపి పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ
అంబా పాలిత భక్త రాజి రనిశం అంబాష్టకం యః పఠే
అంబాలోకకటాక్ష వీక్ష లలితా ఐశ్వర్య మవ్యాహతా
అంబా పావన మంత్రరాజ పఠనా ద్దంతీశ మోక్ష ప్రదా
చిద్రూపి పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ
వాణి పల్లవపాణీ వేణు మురళీగాన ప్రియలోలినీ
కల్యాణీ ఉడు రాజబింబవదనా ధూమ్రాక్ష సంహారిణి
చిద్రూపి పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ
అంబానూపుర రత్నకంకణధరీ కేయూర హేరావళి
జాతీ చంపక వైజయంతి లహరీ గ్రైవేయ వైరాకితా
వీణా వేణు నినోద మండితకరా వీరాసనే సంస్థితా
చిద్రూపి పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ
అంబా రౌద్రాణి భద్రకాళి భగళా జ్వాలాముఖీ వైష్ణవీ
బ్రహ్మనీ త్రిపురాంతకీ సురనుతా దేదీప్యమానోజ్వలా
చాముండాశ్రిత రక్షపోష జననీ దాక్షాయణీ వల్లవీ
చిద్రూపి పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ
అంబా శూలధనుః కుశాంకుశధరీ అర్ధేందుబింబాధరీ
వారాహీ మధుకటభప్రశమనీ వాణీ రమాసేవితా
మల్లాద్యాసుర మూకదైత్యదమనీ మాహేశ్వరీ అంబికా
చిద్రూపి పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ
అంబా సృష్టి వినాశ పాలనకరీ ఆర్యా విసంశోభితా
గాయత్రీ ప్రణవాక్ష రామృతసరః పూర్ణానుసంధీకృతా
ఓంకారీ వినుతా సురార్చిత పదా ఉద్దండ దైత్యాపహా
చిద్రూపి పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ
అంబా శాశ్వత ఆగమాది వినుతా ఆర్యా మహాదేవతా
యా బ్రహ్మాది పిపీలికాంత జననీ య వై జగన్మోహినీ
యా పంచ ప్రణవాది రేఫ జననీ యా చిత్కళామాలినీ
చిద్రూపి పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ
అంబా పాలిత భక్త రాజి రనిశం అంబాష్టకం యః పఠే
అంబాలోకకటాక్ష వీక్ష లలితా ఐశ్వర్య మవ్యాహతా
అంబా పావన మంత్రరాజ పఠనా ద్దంతీశ మోక్ష ప్రదా
చిద్రూపి పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ
Astroguide:
August
31
Saturday, 2013
Sri Vijaya: Dakshinayana
Thithi: Sravana Bahula Dasami till 9.03 am
Star: Ardra till 9.27 pm
Varjaya: Nil
Durmuhurtam: 6.05 am to 7.44 am
Rahukalam: 9 am to 10.30 am
Sunset today: 6.31 pm
Sunrise tomorrow: 6.02 am
Aries
Do not get surprised if you experience a different kind of romantic
encounter today. Profits will come through lucrative deals in property,
vehicles and different investments.
Taurus
You will enjoy a peaceful and quiet time with family members. Don’t
forget to give priority to your social life. Your politeness will bring you
lots of praises.
Gemini
A positive attitude will improve relations with others. Financial front
will require extra carefulness so avoid wasting hard-earned money.
Cancer
Managing time effectively will be beneficial to you at work. Chances of
developing a short-lived romance are high on the cards.
Leo
Your swift action is likely to motivate you, keeping you confident. You
will enjoy the company of guests today. You will have some problems with your
health if you have been neglecting it lately.
Virgo
Your sharp observation will help you stay ahead of others. It will be
difficult for you to control your anger if your colleagues take you for
granted. Do things that are good for your career.
Libra
You need to be in touch with people at high positions. As they say that
money saved is money earned so you need to save whereever possible. It will
benefit you. Be careful while investing.
Scorpio
Join hands with people who are creative and have similar ideas as yours.
On career front, think logically in order to solve all your problems.
Sagittarius
This is a good day for many of you. Some married people may get involved
in disagreements over the disposition of mutual funds.
Capricorn
With the right company you can bounce back quickly from a gloomy mood. Do
not overspend on travel, as financial constraints seems apparent.
Aquarius
You should check on the status of your bank account before you make a
major purchase. This is not the time to resolve issues as it may work against
you.
Pisces
You will be able to spend some time by yourself today. This is a
favourable day for putting more work into your academics. There will be an
exciting start to the day.
శ్రీ శ్రీనివాసా గోవిందా శ్రీ వేంకటేశా గోవిందా భక్తవత్సలా గోవిందా భాగవతప్రియ గోవిందా నిత్యనిర్మలా గోవిందా నీలమేఘశ్యామ గోవిందా పురాణపురుష గోవిందా పుండరీకాక్ష గోవిందా నందనందనా గోవిందా నవనీతచోర గోవిందా పశుపాలకశ్రీ గోవిందా పాపవిమోచన గోవిందా దుష్టసంహార గోవిందా దురితనివారణ గోవిందా శిష్టపరిపాలక గోవిందా కష్టనివారణ గోవిందా వజ్రమకుటధర గోవిందా వరామమూర్తివి గోవిందా గోపీజనలోల గోవిందా గోవర్ధనోద్దార గోవిందా దశరథనందన గోవిందా దశముఖమర్దన గోవిందా పక్షివాహన గోవిందా పాండవప్రియ గోవిందా మత్స్యకూర్మా గోవిందా మధుసూదనహరి గోవిందా వరాహ నరసింహ గోవిందా వామన భృగురామ గోవిందా బలరామానుజ గోవిందా బౌద్ధకల్కిధర గోవిందా వేణుగానప్రియ గోవిందా వేంకటరమణా గోవిందా సీతానాయక గోవిందా శ్రీతపరిపాలక గోవిందా దరిద్రజనపోషక గోవిందా దర్మసంస్ధాపక గోవిందా అనాథరక్షక గోవిందా ఆపద్భాంధక గోవిందా శరణాగతవత్సల గోవిందా కరుణాసాగర గోవిందా కమలదళాక్ష గోవిందా కామితఫలతాదా గోవిందా పాపవినాశక గోవిందా పాహిమురారే గోవిందా శ్రీముద్రాంకిత గోవిందా శ్రీవత్సాంకిత గోవిందా ధరణీనాయక గోవిందా దినకరతేజా గోవిందా పద్మావతీప్రియ గోవిందా ప్రసన్నమూర్తీ గోవిందా అభయహస్తప్రదర్శన గోవిందా మర్త్యావతారా గోవిందా శంఖచక్రధర గోవిందా శార్జగదాదర గోవిందా విరజాతీరస్ధ గోవిందా విరోధిమర్ధన గోవిందా సాలగ్రామధర గోవిందా సహస్రనామా గోవిందా లక్ష్మీవల్లభ గోవిందా లక్ష్మణాగ్రజ గోవిందా కస్తూరితిలక గోవింద కాంచనాంబరధర గోవిందా గరుడవాహన గోవిందా వానరసేవిత గోవిందా వారధిబంధన గోవిందా ఏడుకొండలవాడ గోవిందా ఏకస్వరూపా గోవిందా శ్రీరామకృష్ణ గోవిందా రఘకులనందన గోవిందా ప్రత్యక్షదేవా గోవిందా పరమదయాకర గోవిందా వజ్రకవచధర గోవిందా వ్తెజయంతిమాల గోవిందా వడ్డికాసులవాడ గోవిందా వసుదేవతనయా గోవిందా బిల్వపత్రార్చిత గోవిందా భిక్షుక సంస్తుత గోవిందా స్త్రీ పుంరూపా గోవిందా శివేకవకమూర్తి గోవిందా బ్రహ్మాండరూపా గోవిందా భక్తరక్షక గోవిందా నిత్యకల్యాణ గోవిందా నీరజనాభ గోవిందా హాతీరామప్రియ గోవిందా హరిసర్వోత్తమ గోవిందా జనార్దనమూర్తి గోవిందా జగత్సాక్షిరూప గోవిందా అభిషేకప్రియ గోవిందా అపన్నివారణా గోవిందా రత్నకిరిటా గోవిందా రామానుజనుత గోవిందా స్వయంప్రకాశ గోవిందా ఆశ్రీతపక్ష గోవిందా నిత్యసుభప్రధ గోవిందా నిఖిలలోేకశా గోవిందా ఆనందరూపా గోవిందా ఆద్యంతరహితా గోవిందా ఇహపరదాయక గోవిందా ఇభరాజరక్షఖ గోవిందా పరమదయాళో గోవిందా పద్మనాభహరి గోవిందా తిరుమలవాసా గోవిందా తులసీవనమాల గోవిందా శేషాద్రినిలయ గోవిందా శ్రీనివాస శ్రీ గోవిందా శ్రీ వేంకటేశా గోవిందా గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా
కాకులను పితృదేవతలుగా భావించి అన్నం పెట్టే పద్ధతిని ఇప్పటికీ పాటిస్తూనే వున్నాం. జ్యోతిష్యాన్ని బట్టి నవగ్రహాలకు వాహనాలున్నాయి. దీనిప్రకారం శని భగవానునికి కాకి వాహనంగా పరిగణిస్తారు.
సాధారణంగా ఏదైనా నోములు, వ్రతాలు ఆచరిస్తే.. నైవేద్యానికి తయారు చేసిన ఆహారంలో కాస్త దానం చేయడం ద్వారానో, కాకులకు పెట్టడం ద్వారా ఆ వ్రతం పరిపూర్ణమైందని భావించాలి. వ్రతాలు చేస్తున్నప్పుడు ఆకలి ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ దానం చేయడం, నోరులేని జీవాలకు పెట్టడం చేయాలి.
కాకి అనేది శనిభగవానుని అనుగ్రహం పొందింది. అందుచేత కాకి అన్నం పెడితే అది శనిభగవానునికే దానం చేసినట్లవుతుందని విశ్వాసం. ఇతర పక్షుల కంటే పిలిచిన వెంటనే వచ్చే కాకికి అన్నం పెట్టడం ఇప్పటికీ మరిచిపోలేదు.
ఇంకా పితృదేవతలు కాకుల రూపంలో మనతో ఉంటారని, అందుకే వారు మరణించిన తిథులు, అమావాస్య రోజుల్లో అన్నం పెట్టడం ఆనవాయితీగా వస్తుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.
రామాయణం యొక్క ఫలశ్రుతి:
ఎక్కడెక్కడ రామాయణం చెబుతున్నప్పుడు బుద్దిమంతులై, పరమ భక్తితో రామాయణాన్ని ఎవరైతే వింటున్నారో అటువంటివారికి శ్రీ మహావిష్ణువు యొక్క కృప చేత తీరని కోరికలు ఉండవు. ఉద్యోగం చేస్తున్నవారు, వ్యాపారం చేస్తున్నవారు ఆయా రంగములలో రాణిస్తారు. సంతానం లేని రజస్వలలైన స్త్రీలు ఈ రామాయణాన్ని వింటె, వాళ్ళకి గొప్ప పుత్రులు పుడతారు, తమ బిడ్డలు వృద్ధిలోకి వస్తుంటే చూసుకొని ఆ తల్లులు ఆనందం పొందుతారు. వివాహము కానివారికి వివాహము జెరుగుతుంది, కుటుంబం వృద్ధిలోకి వస్తుంది, వంశము నిలబడుతుంది, మంచి పనులకి డబ్బు వినియోగం అవుతుంది, దూరంగా ఉన్న బంధువులు తొందరలో వచ్చి కలుసుకుంటారు, ఇంటికి మంగళతోరణం కట్టబడుతుంది, ఎన్నాళ్ళనుంచో జెరగని శుభకార్యాలు జెరుగుతాయి, పితృదేవతలు సంతోషిస్తారు.
పన్నెండు తావులు -పన్నెండురూపాలు:
భగవంతుడు ఒక్కడే కానీ రూపాలు వేరువేరుగా ఉంటాయని మనకు తెలుసు. బ్రహ్మదేవుడనగానే నాలుగు ముఖాలతో కమలాసనం మీద కూర్చున మూర్తి కళ్ళకు కడుతుంది. విష్ణువు నాభిలో తామరపువ్వుతో లక్ష్మీదేవి సరసన ఉండగా శేషతల్పం మీద శయనించి శంఖం, చక్రం, గదమొదలైనవి అయన చిహ్నాలు .
శరీరం నిండా భస్మం అలుదుకొని ఉంటాడు. సర్పాన్నిహారంగా వేసుకుంటాడు. చర్మా౦బరం కట్టుకుంటాడు. ఒక్కోసారి దిగంబరంగాను ఉంటాడు. రుద్రాక్ష మల వేసుకుని ఉంటాడు. కుడిచేతిలో జపమాల ఉంటంది. అయన నంది వాహనుడు .ఇవన్ని శివుడి చిహ్నాలు.
'లిం' అంటే మాములు చూపులకు కనిపించకుండా లోపల ఉన్నదానిని, అంటే 'లీన' మై ఉన్నదానిని 'గం' (గమయంతి ) అంటే ఒక గుర్తు రూపంలో తెలియజేస్తుంది కనుక అది. 'లింగ ' మై౦దన్నమాట.
పన్నెండు తావులు -పన్నెండురూపాలు
పరమేశ్వరుడు పరిపూర్ణుడు .అయన అంతటా ఉంటాడు. అన్ని తెలసి ఉంటాడు. అటువంటి పరిపూర్ణ రూపంలో ఉన్నప్పుడు ఆయనకు ఆకారం ఉండదు .ఇతరులకు తనూ కనిపిచాలనుకున్నప్పుడు అంబతో కలసి (సాంబ ) కనిపిస్తాడు. ఆయనే సాంబమూర్తి .
రూపంలేని స్తితి నుంచి సాంబమూర్తిగా మారడానికి మధ్యలోఇంకో రూపం ఉంది. దానిని 'ఆరూపం' అంటారు .అదే శివలింగం .
మొట్టమొదట్ట పరమేస్వారుడు జ్యోతిర్మయలింగాకారంలో అవతరించాడు. దాని మొదలు, తుది కనుక్కోవడంలో బ్రహ్మవిష్ణువులు కూడా భంగపడ్డారు. ఈ జ్యోతిర్లింగావిర్భావం జరింగింది అర్ధరాత్రి సమయంలో! అదే శివరాత్రి అయింది. ఈ ఆవిర్భావకాలాన్నేలింగోద్భవకాలం అంటారు. జ్యోతిర్లింగాలుమన దేశంలో పన్నెండు చోట్ల
తాను వ్యాపించి ఉంటానని, ప్రత్యేకించి పన్నెండు చోట్ల పన్నెండురూపాలలో ఉంటానని శివుడంటాడు. అవే ద్వాదశజ్యోతిర్లింగాలు.
ఈ బ్రహ్మ౦డమే జ్యోతిర్లింగ౦. అదే హిరణ్యగర్బుడు కూడా. ఈ జ్యోతిర్లింగా౦ ప్రకటితమవడమే సృష్టి మనకు తెలిసిన కాలము, ప్రదేశము అనే పరిమితులకు అతీతంగా పరమసత్యంగా భాసించే పరమాత్మ రూపమే జ్యోతిర్లింగ౦.
అయిదు రకాల లింగాలు
శివలింగాలను అయిదు రకాలుగా చెబుతారు .వాటిలో
మొదటిది స్వయంభులింగం, అంటే తనంతట తానుగా అవతరించింది .
రెండోవది
బిందులింగం.ఇది ధ్యాన పూర్వకమైనలింగం.
మూడోది ప్రతిస్టాలింగం,ఆగమశాస్త్ర పద్దతిలోమంత్రపూర్వకంగా ప్రతిష్టి౦చినది.
నాలుగోవది
చరలింగం. దీనిని అభ్యాత్మిక లింగంమని కూడా అంటారు .
అయిదోవది గురులింగం. శివుని విగ్రహమే గురులింగం.
ఆరు రకాల ద్రవ్యాలు
అష్టాదశ పురాణాలలో ఒకటైన 'లింగపురాణం 'శివలింగం మహిమను సమగ్రంగా వివరిస్తుంది .ఈ పురాణం ప్రకారం, దేవశిల్పి అయిన విశ్వకర్మ కరకాల వస్తువులతో లింగాలను తయారు చేసి దేవతలకు ఇస్తూ ఉంటాడు. ప్రధానంగా లింగాలు ఆరు రకాల పదార్థాలతో తయారుచేస్తారు.
అవి: రాతితో తయారు చేసే శైలజ లింగాలు లేదా శిలాలింగాలు, రత్నాలు,వజ్రలు మొదలైన వాటితో తయారు
చేసేవి రత్నాజలింగాలు లోహ లేదా ధాతాజలింగాలు, మట్టితో చేసేవి మృత్తికాలింగాలు, అప్పటికప్పుడు దేనితోనైన తయారుచేసేవి
క్షణిక లింగాలు ,చెక్కతో తయారు చేసేవి దారుజ లింగాలు.
ఎవరు ఏ లింగాలని పూజించాలి
లింగ పురాణం ప్రకారం బ్రహ్మవేత్తలు రసలింగాన్నీ శౌర్య ప్రధానులైన క్షత్రియులు బాణలింగాన్నీ,వాణిజ్య ప్రధానలైన వైశ్యులు స్వర్ణలింగాన్నీఅర్చించాలి. స్పటిక లింగాన్నిమాత్రం ఎవరైనా అర్చించవచ్చు. స్త్రీల విషయాని కొస్తే ,భర్త జీవించి ఉన్నవారు స్పటికలింగాని, భర్త జీవించి లేనివారు స్పటికలింగాన్ని కానీ రసలింగాని కాని అర్చిస్తే మంచిదని లింగ పురాణం చెబుతోంది .స్త్రి లలో అన్ని వయస్సుల
వారు స్పటిక లింగాన్ని అర్చించవచ్చు.
ఏలింగాన్ని పూజ ఏ ఫలితం?
ఏ లింగాన్ని పూజించడం వల్ల ఏఫలితముంటు౦దొకూడా లింగ పురాణం వివరించింది. ఉదాహరణకు రత్నాజ లింగాన్నిపూజిస్తే ఐశ్వర్య౦, వైభవం సిద్దించి పరిపూర్ణత కలుగుతుంది. ధాతుజలింగం భోగ విలాసాలనిస్తుంది. మృత్తికాలింగం కూడా శిలా లింగంలాగానే పరిపూర్ణతనునిస్తుంది. కాల్చిన మట్టితో చేసిన లింగం శ్రేష్టమైనది. అన్నిటిలోకి ఉత్తమం శిలా లింగం, మధ్యమం లోహ లింగం .
అతి పవిత్ర బాణలింగం
అన్ని రకాల లింగాలలోనూ అత్యంత పవిత్రమైనది బాణలింగాలు. ఇవి నర్మదానదిలో ఎక్కువగా లభిస్తాయి. ఇవి తెల్లాగా, చిన్నగా అండాకారంలో నదీ ప్రవాహం వల్ల సహజంగా నునుపుదేలి ఉంటాయి .
రత్నాజ లింగాలలో ఏ లింగాన్ని ఏ మాసంలో పూజిస్తే ఉత్తమ ఫలితం లభిస్తుందో కూడాలింగ పురాణం చెప్పింది. వైశాఖంలో వజ్రలింగాన్ని, జ్యేష్ట౦లోమరకత లింగాన్ని, శ్రావణంలో నిలపు లింగాన్ని, భద్రపదంలో పద్మరాగ లింగాన్ని, ఆశ్వయుజంలో గోమేధికలింగాన్ని, కార్తీకం లో ప్రవాళలింగాన్ని, మార్గశిరంలో వైడూర్య లింగాన్ని పుష్యమాసంలో పుష్పరాగ లింగాన్ని, మాఘమాసంలో సూర్యకాంత లింగాన్ని, ఫాల్గుణ౦లో స్పటిక లింగాన్ని పూజించాలి. వీటికి ప్రత్యామ్నాయంగా వెండి, రాగి లింగాలను కూడా పూజించవచ్చు.
స్తావర, జంగమ లింగాలు
జగత్తంతా శివమయం అంటే లింగమయమే. బ్రహ్మ౦డమే లింగరుపమైనప్పుడు సృష్టి స్తితిలయలన్నింటికి లింగమే ఆధారమైనప్పుడు సృష్టిలో స్తావరాలు (కదలనవి-పర్వతాలు ,చెట్లు మొదలైనవి ) జంగమాలు (కదిలేవి -మనుషులు, జంతువులు, పక్షులు, క్రిమికీటకాలు మొదలైనవి ) కూడాలింగ రూపాలే అవుతాయి. వీటికి స్తావర లింగాలు అంటారు. వీటిని పూజించడం, సేవిచడం కూడా
శివపుజలోకే వస్తుంది .లింగ పూజ చేసేవారు ఉత్తర ముఖంగా కూర్చోవాలని,రుద్రాక్ష ,భస్మం, మారేడు అనే మూడువస్తువులు వారి వద్ద తప్పనిసరిగా ఉండాలని శివపురాణం చెబుతోంది.
సప్త ద్వీపాలు:
భూమి పై 7 ద్వీపాలు (అన్ని వైపులా సముద్రం మధ్యలో భూమి కల ప్రాంతాలు) ఉన్నవి. అవి,
జమ్భు
ప్లక్ష
శక
సల్మలి
కుస
క్రౌంచ
పుష్కరాఖ్య
బ్రహ్మాండపురాణంలో సూతుడు ప్రపంచములోని భూభాగములు, జలభాగముల గురించి ఇలా చెప్పాడు - స్వాయంభువమనువు కొడుకు ప్రియవ్రతుడు. ప్రియవ్రతునికి 10 మంది కుమారులు, ఇద్దరు కుమార్తెలు. స్వాయంభువ మనువు తన మనుమలలో ఏడుగురిని ఏడు ద్వీపములకు చక్రవర్తులను చేసెను. వారు తమ తమ సంతానానికి ఆయా ద్వీపాలను పంపకం చేయడం వలన అనేక రాజ్యాలు ఏర్పడినాయి. అలా ముందుగా వివిధ ద్వీపాలకు చక్రవర్తులైన మనువు మనుమలు
జంబూద్వీపం - అగ్నీంద్రుడు
ప్లక్షద్వీపం - మేధాతిథి
శాల్మలీద్వీపం - వపుష్మంతుడు
కుశద్వీపం - జ్యోతిష్మంతుడు
క్రౌంచద్వీపం - ద్యుతిమంతుడు
శాకద్వీపం - హవ్యుడు
పుష్కరద్వీపం - సేవనుడు.
జంబూద్వీపం
(ప్రస్తుతం మనము ఉంటున్నది) జంబూ అనగా నేరేడు పండ్లు, లేదా గిన్నెకాయలు. ఇవి ఎక్కువగా ఉంటాయి కనుక ప్రస్తుతము మనము ఉంటున్న ద్వీపాన్ని జంబూద్వీపము అంటారు. జంబూద్వీపము 9 వర్షాలు లేదా భాగాలుగ విభజించబడినది. అవి
ఇలావృత (హిమాలయాలు మరియు టిబెట్ ప్రాంతము)
భధ్రవర్ష (హిమాలయాల తూర్పు ప్రాంతము) - తూర్పు
హరి (అరేబియా) - దక్షిణము
కేతుమాలం (ఇరాన్, టర్కీ ) పశ్చిమం
రమ్యక (రష్యా, సైబీరియా) ఉత్తరము
హిరణ్మయ (మంచూరియా) ఉత్తరము
కురు (మంగోలియా) ఉత్తరము
కింపురుష / కిన్నర (హిమాలయాల దక్షిణ ప్రాంతాలు) దక్షిణము
భరత (భారత ఉపఖండము)
ఈ ద్వీపము చుట్టు లవణాంబుధి యున్నది. ఈ ద్వీపంలో 6 పర్వతాలు - హిమాలయము, మేరు పర్వతము, నీలాచలము, హిమాచలము, శ్వేతాచలము, మాల్యవంతము, గంధమాదనము, వింధ్యపర్వతము.
ప్లక్షద్వీపం
ఇది జంబూద్వీపంకంటె రెండురెట్లు పెద్దది. ఇందు ప్లక్ష (జువ్వి) చెట్లు ఎక్కువగా ఉన్నాయి. ఈ ద్వీపానికి ఒకవైపు ఉప్పునీటి సముద్రము, మరొకవైపు రససముద్రము ఉన్నాయి.
పర్వతాలు - గోమోదకము, నారదాచలము, దుందుభి పర్వతము, సోమకాచలము, సుమనోపర్వతము.
నదులు - అనుతప్త, సుఖి, విపాశము త్రివిక్రము, అమృత, సుకృత
శాల్మలీద్వీపం
ఇది ప్లక్ష ద్వీపంకంటె పెద్దది. ఇందులో ఒక మహోన్నతమైన శాల్మలి (బూరుగు) వృక్షం ఉంది. ద్వీపానికి ఒక ప్రక్క ఇక్షుసముద్రము, మరొక ప్రక్క సురసముద్రము ఉన్నాయి.
పర్వతాలు - కుముద, వలాహక, ద్రోణ, మహిష
ఔషధులు - సంజీవకరణి, విశల్యకరణి, సంధానకరణి వంటి దివ్యౌషధాలున్నాయి.
నదులు - జ్యోతిస్సు, శాంతి, తుష్కచంద్ర, శుక్ర, విమోచన, నివృత్తి.
కుశద్వీపం
ఇది శాల్మలీ ద్వీపంకంటె రెట్టింపు పెద్దది. ద్వీపానికి ఒక ప్రక్క ఘృతసముద్రము, మరొక ప్రక్క సురసముద్రము ఉన్నాయి.
పర్వతాలు - విద్రుమాద్రి, హేమాద్రి, మృతిమంతము, పుష్పకాద్రి, కులేశయము, హరిగిరి, మందరము
నదులు - ధూత, పాఫ, శివ, పవిత్ర, సంతతి, విద్యుమ్న, దంభ, మాహీ. క్రౌంచద్వీపం
ఈ ద్వీపానికి ఒక ప్రక్క ఘృతసముద్రము, మరొక ప్రక్క దధిసముద్రము ఉన్నాయి.
పర్వతాలు - క్రౌంచాచలము, వామనపర్వతము, అంధకాచలము, దివావృతాద్రి, ద్వివిదగిరి, పుండలీకాద్రి, దుందుభిస్వనగిరి.
నదులు - గౌరి, కుముద్వతి, సంధ్య, రాత్రి, మనోజన, ఖ్యాతి, పుండరీక.
దేశములు - కుశల, వామన, గోష్ఠ, పవరము
శాకద్వీపం
ఇది క్రౌంచ ద్వీపంకంటె రెట్టింపు పెద్దది. వలయాకారంలో ఉంది. కేతువు అనే మహావృక్షం ఉంది. ద్వీపానికి ఒక ప్రక్క మంచినీటి సముద్రము, మరొక ప్రక్క పెరుగు సముద్రము ఉన్నాయి.
పర్వతాలు - ఉదయాద్ర్రి, జలధార, రైవతకాద్రి, శ్యామలాద్రి, హస్తాద్రి, అంబికేయాద్రి, కేసరాద్రి.
విషయములు -జలదము, సుకుమారము, కౌమారము, మణీవకము, మహాద్రుమము
నదులు - సుకుమారి, కుమారి, నళిని, రేణుక, ఇక్షువు, గభస్తి.
పుష్కరద్వీపం
ఇది శాక ద్వీపంకంటె రెట్టింపు పెద్దది. ద్వీపానికి ఒక ప్రక్క మంచినీటి సముద్రము, మరొక ప్రక్క క్షీర సముద్రము ఉన్నాయి.
పర్వతాలు - చిత్రసాను, మానసోత్తర.
నదులు - లేవు.
సాధారణంగా ఏదైనా నోములు, వ్రతాలు ఆచరిస్తే.. నైవేద్యానికి తయారు చేసిన ఆహారంలో కాస్త దానం చేయడం ద్వారానో, కాకులకు పెట్టడం ద్వారా ఆ వ్రతం పరిపూర్ణమైందని భావించాలి. వ్రతాలు చేస్తున్నప్పుడు ఆకలి ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ దానం చేయడం, నోరులేని జీవాలకు పెట్టడం చేయాలి.
కాకి అనేది శనిభగవానుని అనుగ్రహం పొందింది. అందుచేత కాకి అన్నం పెడితే అది శనిభగవానునికే దానం చేసినట్లవుతుందని విశ్వాసం. ఇతర పక్షుల కంటే పిలిచిన వెంటనే వచ్చే కాకికి అన్నం పెట్టడం ఇప్పటికీ మరిచిపోలేదు.
ఇంకా పితృదేవతలు కాకుల రూపంలో మనతో ఉంటారని, అందుకే వారు మరణించిన తిథులు, అమావాస్య రోజుల్లో అన్నం పెట్టడం ఆనవాయితీగా వస్తుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.
Astroguide:
September 01
Sunday, 2013
Sri Vijaya: Dakshinayana
Thithi: Sravana Bahula Ekadasi till 11.24 am
Star: Punarvasu till 12.24 am on Monday
Varjaya: 10.51 am
to 12.38 pm
Durmuhurtam: 4.48
pm to 5.37 pm
Rahukalam: 4.30
pm to 6 pm
Sunset today: 6.30
pm
Sunrise tomorrow: 6.02
am
Aries
Do not get surprised if you experience a different kind of
romantic encounter today. Profits will come through lucrative deals in
property, vehicles and different investments.
Taurus
You will enjoy a peaceful and quiet time with family
members. Don’t forget to give priority to your social life. Your politeness
will bring you lots of praises.
Gemini
A positive attitude will improve relations with others.
Financial front will require extra carefulness so avoid wasting hard-earned
money.
Cancer
Managing time effectively will be beneficial to you at work.
Chances of developing a short-lived romance are high on the cards.
Leo
Your swift action is likely to motivate you, keeping you
confident. You will enjoy the company of guests today. You will have some
problems with your health if you have been neglecting it lately.
Virgo
Your sharp observation will help you stay ahead of others.
It will be difficult for you to control your anger if your colleagues take you
for granted. Do things that are good for your career.
Libra
You need to be in touch with people at high positions. As
they say that money saved is money earned so you need to save whereever possible.
It will benefit you. Be careful while investing.
Scorpio
Join hands with people who are creative and have similar
ideas as yours. On career front, think logically in order to solve all your
problems.
Sagittarius
This is a good day for many of you. Some married people may
get involved in disagreements over the disposition of mutual funds.
Capricorn
With the right company you can bounce back quickly from a
gloomy mood. Do not overspend on travel, as financial constraints seems
apparent.
Aquarius
You should check on the status of your bank account before
you make a major purchase. This is not the time to resolve issues as it may
work against you.
Pisces
You will be able to spend some time by yourself today. This
is a favourable day for putting more work into your academics. There will be an
exciting start to the day.
అష్ట దిక్కులు- దిక్పాలకులు:
అష్ట దిక్కులు- దిక్పాలకులు
మనకు నాలుగు దిక్కులు ఉన్నాయి కదా
తూర్పు- సూర్యుడు ఉదయించే దిక్కు,
పడమర - సూర్యుడు అస్తమించే దిక్కు,
దక్షిణం - సూర్యునివైపు తిరిగి నించుంటే కుడి ,
ఉత్తరం -సూర్యుని వైపు నుంచుంటే ఎడమ.
అలాగే నాలుగు మూలలు.
ఆగ్నేయం ,
నైరుతి,
వాయువ్యం,
ఈశాన్యం
ఈ ఎనిమిది దిక్కులకు ఎనిమిది మంది దేవతలు అధికారులు. వాళ్ల వివరాలు ...
దిక్కు దేవత భార్య పట్టణం ఆయుధం వాహనం
తూర్పు ఇంద్రుడు శచి అమరావతి వజ్రాయుధం ఐరావతం
ఆగ్నేయం అగ్నిదేవుడు స్వాహా తేజోవతి శక్తి తగరు
దక్షిణం యముడు శ్యామల సంయమని పాశం దున్నపోతు
నైరుతి ని ర్రు తి దీర్ఘా దేవి కృష్ణ గమని కుంతం నరుడు
పశ్చిమం వరుణుడు కాళిక శ్రద్ధావతి దండం మొసలి
వాయువ్యం వాయువు అంజన గంధవతి ద్వజం జింక
ఉత్తరం కుబేరుడు చిత్ర రేఖి అలకాపురి కత్తి అశ్వం
ఈశాన్యం ఈశానుడు పార్వతి కైలాసం
అష్ట దిక్కులు- దిక్పాలకులు:
అష్ట దిక్కులు- దిక్పాలకులు
మనకు నాలుగు దిక్కులు ఉన్నాయి కదా
తూర్పు- సూర్యుడు ఉదయించే దిక్కు,
పడమర - సూర్యుడు అస్తమించే దిక్కు,
దక్షిణం - సూర్యునివైపు తిరిగి నించుంటే కుడి ,
ఉత్తరం -సూర్యుని వైపు నుంచుంటే ఎడమ.
అలాగే నాలుగు మూలలు.
ఆగ్నేయం ,
నైరుతి,
వాయువ్యం,
ఈశాన్యం
ఈ ఎనిమిది దిక్కులకు ఎనిమిది మంది దేవతలు అధికారులు. వాళ్ల వివరాలు ...
దిక్కు దేవత భార్య పట్టణం ఆయుధం వాహనం
తూర్పు ఇంద్రుడు శచి అమరావతి వజ్రాయుధం ఐరావతం
ఆగ్నేయం అగ్నిదేవుడు స్వాహా తేజోవతి శక్తి తగరు
దక్షిణం యముడు శ్యామల సంయమని పాశం దున్నపోతు
నైరుతి ని ర్రు తి దీర్ఘా దేవి కృష్ణ గమని కుంతం నరుడు
పశ్చిమం వరుణుడు కాళిక శ్రద్ధావతి దండం మొసలి
వాయువ్యం వాయువు అంజన గంధవతి ద్వజం జింక
ఉత్తరం కుబేరుడు చిత్ర రేఖి అలకాపురి కత్తి అశ్వం
ఈశాన్యం ఈశానుడు పార్వతి కైలాసం
రామాయణం యొక్క ఫలశ్రుతి:
ఎక్కడెక్కడ రామాయణం చెబుతున్నప్పుడు బుద్దిమంతులై, పరమ భక్తితో రామాయణాన్ని ఎవరైతే వింటున్నారో అటువంటివారికి శ్రీ మహావిష్ణువు యొక్క కృప చేత తీరని కోరికలు ఉండవు. ఉద్యోగం చేస్తున్నవారు, వ్యాపారం చేస్తున్నవారు ఆయా రంగములలో రాణిస్తారు. సంతానం లేని రజస్వలలైన స్త్రీలు ఈ రామాయణాన్ని వింటె, వాళ్ళకి గొప్ప పుత్రులు పుడతారు, తమ బిడ్డలు వృద్ధిలోకి వస్తుంటే చూసుకొని ఆ తల్లులు ఆనందం పొందుతారు. వివాహము కానివారికి వివాహము జెరుగుతుంది, కుటుంబం వృద్ధిలోకి వస్తుంది, వంశము నిలబడుతుంది, మంచి పనులకి డబ్బు వినియోగం అవుతుంది, దూరంగా ఉన్న బంధువులు తొందరలో వచ్చి కలుసుకుంటారు, ఇంటికి మంగళతోరణం కట్టబడుతుంది, ఎన్నాళ్ళనుంచో జెరగని శుభకార్యాలు జెరుగుతాయి, పితృదేవతలు సంతోషిస్తారు.
పన్నెండు తావులు -పన్నెండురూపాలు:
భగవంతుడు ఒక్కడే కానీ రూపాలు వేరువేరుగా ఉంటాయని మనకు తెలుసు. బ్రహ్మదేవుడనగానే నాలుగు ముఖాలతో కమలాసనం మీద కూర్చున మూర్తి కళ్ళకు కడుతుంది. విష్ణువు నాభిలో తామరపువ్వుతో లక్ష్మీదేవి సరసన ఉండగా శేషతల్పం మీద శయనించి శంఖం, చక్రం, గదమొదలైనవి అయన చిహ్నాలు .
శరీరం నిండా భస్మం అలుదుకొని ఉంటాడు. సర్పాన్నిహారంగా వేసుకుంటాడు. చర్మా౦బరం కట్టుకుంటాడు. ఒక్కోసారి దిగంబరంగాను ఉంటాడు. రుద్రాక్ష మల వేసుకుని ఉంటాడు. కుడిచేతిలో జపమాల ఉంటంది. అయన నంది వాహనుడు .ఇవన్ని శివుడి చిహ్నాలు.
'లిం' అంటే మాములు చూపులకు కనిపించకుండా లోపల ఉన్నదానిని, అంటే 'లీన' మై ఉన్నదానిని 'గం' (గమయంతి ) అంటే ఒక గుర్తు రూపంలో తెలియజేస్తుంది కనుక అది. 'లింగ ' మై౦దన్నమాట.
పన్నెండు తావులు -పన్నెండురూపాలు
పరమేశ్వరుడు పరిపూర్ణుడు .అయన అంతటా ఉంటాడు. అన్ని తెలసి ఉంటాడు. అటువంటి పరిపూర్ణ రూపంలో ఉన్నప్పుడు ఆయనకు ఆకారం ఉండదు .ఇతరులకు తనూ కనిపిచాలనుకున్నప్పుడు అంబతో కలసి (సాంబ ) కనిపిస్తాడు. ఆయనే సాంబమూర్తి .
రూపంలేని స్తితి నుంచి సాంబమూర్తిగా మారడానికి మధ్యలోఇంకో రూపం ఉంది. దానిని 'ఆరూపం' అంటారు .అదే శివలింగం .
మొట్టమొదట్ట పరమేస్వారుడు జ్యోతిర్మయలింగాకారంలో అవతరించాడు. దాని మొదలు, తుది కనుక్కోవడంలో బ్రహ్మవిష్ణువులు కూడా భంగపడ్డారు. ఈ జ్యోతిర్లింగావిర్భావం జరింగింది అర్ధరాత్రి సమయంలో! అదే శివరాత్రి అయింది. ఈ ఆవిర్భావకాలాన్నేలింగోద్భవకాలం అంటారు. జ్యోతిర్లింగాలుమన దేశంలో పన్నెండు చోట్ల
తాను వ్యాపించి ఉంటానని, ప్రత్యేకించి పన్నెండు చోట్ల పన్నెండురూపాలలో ఉంటానని శివుడంటాడు. అవే ద్వాదశజ్యోతిర్లింగాలు.
ఈ బ్రహ్మ౦డమే జ్యోతిర్లింగ౦. అదే హిరణ్యగర్బుడు కూడా. ఈ జ్యోతిర్లింగా౦ ప్రకటితమవడమే సృష్టి మనకు తెలిసిన కాలము, ప్రదేశము అనే పరిమితులకు అతీతంగా పరమసత్యంగా భాసించే పరమాత్మ రూపమే జ్యోతిర్లింగ౦.
అయిదు రకాల లింగాలు
శివలింగాలను అయిదు రకాలుగా చెబుతారు .వాటిలో
మొదటిది స్వయంభులింగం, అంటే తనంతట తానుగా అవతరించింది .
రెండోవది
బిందులింగం.ఇది ధ్యాన పూర్వకమైనలింగం.
మూడోది ప్రతిస్టాలింగం,ఆగమశాస్త్ర పద్దతిలోమంత్రపూర్వకంగా ప్రతిష్టి౦చినది.
నాలుగోవది
చరలింగం. దీనిని అభ్యాత్మిక లింగంమని కూడా అంటారు .
అయిదోవది గురులింగం. శివుని విగ్రహమే గురులింగం.
ఆరు రకాల ద్రవ్యాలు
అష్టాదశ పురాణాలలో ఒకటైన 'లింగపురాణం 'శివలింగం మహిమను సమగ్రంగా వివరిస్తుంది .ఈ పురాణం ప్రకారం, దేవశిల్పి అయిన విశ్వకర్మ కరకాల వస్తువులతో లింగాలను తయారు చేసి దేవతలకు ఇస్తూ ఉంటాడు. ప్రధానంగా లింగాలు ఆరు రకాల పదార్థాలతో తయారుచేస్తారు.
అవి: రాతితో తయారు చేసే శైలజ లింగాలు లేదా శిలాలింగాలు, రత్నాలు,వజ్రలు మొదలైన వాటితో తయారు
చేసేవి రత్నాజలింగాలు లోహ లేదా ధాతాజలింగాలు, మట్టితో చేసేవి మృత్తికాలింగాలు, అప్పటికప్పుడు దేనితోనైన తయారుచేసేవి
క్షణిక లింగాలు ,చెక్కతో తయారు చేసేవి దారుజ లింగాలు.
ఎవరు ఏ లింగాలని పూజించాలి
లింగ పురాణం ప్రకారం బ్రహ్మవేత్తలు రసలింగాన్నీ శౌర్య ప్రధానులైన క్షత్రియులు బాణలింగాన్నీ,వాణిజ్య ప్రధానలైన వైశ్యులు స్వర్ణలింగాన్నీఅర్చించాలి. స్పటిక లింగాన్నిమాత్రం ఎవరైనా అర్చించవచ్చు. స్త్రీల విషయాని కొస్తే ,భర్త జీవించి ఉన్నవారు స్పటికలింగాని, భర్త జీవించి లేనివారు స్పటికలింగాన్ని కానీ రసలింగాని కాని అర్చిస్తే మంచిదని లింగ పురాణం చెబుతోంది .స్త్రి లలో అన్ని వయస్సుల
వారు స్పటిక లింగాన్ని అర్చించవచ్చు.
ఏలింగాన్ని పూజ ఏ ఫలితం?
ఏ లింగాన్ని పూజించడం వల్ల ఏఫలితముంటు౦దొకూడా లింగ పురాణం వివరించింది. ఉదాహరణకు రత్నాజ లింగాన్నిపూజిస్తే ఐశ్వర్య౦, వైభవం సిద్దించి పరిపూర్ణత కలుగుతుంది. ధాతుజలింగం భోగ విలాసాలనిస్తుంది. మృత్తికాలింగం కూడా శిలా లింగంలాగానే పరిపూర్ణతనునిస్తుంది. కాల్చిన మట్టితో చేసిన లింగం శ్రేష్టమైనది. అన్నిటిలోకి ఉత్తమం శిలా లింగం, మధ్యమం లోహ లింగం .
అతి పవిత్ర బాణలింగం
అన్ని రకాల లింగాలలోనూ అత్యంత పవిత్రమైనది బాణలింగాలు. ఇవి నర్మదానదిలో ఎక్కువగా లభిస్తాయి. ఇవి తెల్లాగా, చిన్నగా అండాకారంలో నదీ ప్రవాహం వల్ల సహజంగా నునుపుదేలి ఉంటాయి .
రత్నాజ లింగాలలో ఏ లింగాన్ని ఏ మాసంలో పూజిస్తే ఉత్తమ ఫలితం లభిస్తుందో కూడాలింగ పురాణం చెప్పింది. వైశాఖంలో వజ్రలింగాన్ని, జ్యేష్ట౦లోమరకత లింగాన్ని, శ్రావణంలో నిలపు లింగాన్ని, భద్రపదంలో పద్మరాగ లింగాన్ని, ఆశ్వయుజంలో గోమేధికలింగాన్ని, కార్తీకం లో ప్రవాళలింగాన్ని, మార్గశిరంలో వైడూర్య లింగాన్ని పుష్యమాసంలో పుష్పరాగ లింగాన్ని, మాఘమాసంలో సూర్యకాంత లింగాన్ని, ఫాల్గుణ౦లో స్పటిక లింగాన్ని పూజించాలి. వీటికి ప్రత్యామ్నాయంగా వెండి, రాగి లింగాలను కూడా పూజించవచ్చు.
స్తావర, జంగమ లింగాలు
జగత్తంతా శివమయం అంటే లింగమయమే. బ్రహ్మ౦డమే లింగరుపమైనప్పుడు సృష్టి స్తితిలయలన్నింటికి లింగమే ఆధారమైనప్పుడు సృష్టిలో స్తావరాలు (కదలనవి-పర్వతాలు ,చెట్లు మొదలైనవి ) జంగమాలు (కదిలేవి -మనుషులు, జంతువులు, పక్షులు, క్రిమికీటకాలు మొదలైనవి ) కూడాలింగ రూపాలే అవుతాయి. వీటికి స్తావర లింగాలు అంటారు. వీటిని పూజించడం, సేవిచడం కూడా
శివపుజలోకే వస్తుంది .లింగ పూజ చేసేవారు ఉత్తర ముఖంగా కూర్చోవాలని,రుద్రాక్ష ,భస్మం, మారేడు అనే మూడువస్తువులు వారి వద్ద తప్పనిసరిగా ఉండాలని శివపురాణం చెబుతోంది.
సప్త ద్వీపాలు:
భూమి పై 7 ద్వీపాలు (అన్ని వైపులా సముద్రం మధ్యలో భూమి కల ప్రాంతాలు) ఉన్నవి. అవి,
జమ్భు
ప్లక్ష
శక
సల్మలి
కుస
క్రౌంచ
పుష్కరాఖ్య
బ్రహ్మాండపురాణంలో సూతుడు ప్రపంచములోని భూభాగములు, జలభాగముల గురించి ఇలా చెప్పాడు - స్వాయంభువమనువు కొడుకు ప్రియవ్రతుడు. ప్రియవ్రతునికి 10 మంది కుమారులు, ఇద్దరు కుమార్తెలు. స్వాయంభువ మనువు తన మనుమలలో ఏడుగురిని ఏడు ద్వీపములకు చక్రవర్తులను చేసెను. వారు తమ తమ సంతానానికి ఆయా ద్వీపాలను పంపకం చేయడం వలన అనేక రాజ్యాలు ఏర్పడినాయి. అలా ముందుగా వివిధ ద్వీపాలకు చక్రవర్తులైన మనువు మనుమలు
జంబూద్వీపం - అగ్నీంద్రుడు
ప్లక్షద్వీపం - మేధాతిథి
శాల్మలీద్వీపం - వపుష్మంతుడు
కుశద్వీపం - జ్యోతిష్మంతుడు
క్రౌంచద్వీపం - ద్యుతిమంతుడు
శాకద్వీపం - హవ్యుడు
పుష్కరద్వీపం - సేవనుడు.
జంబూద్వీపం
(ప్రస్తుతం మనము ఉంటున్నది) జంబూ అనగా నేరేడు పండ్లు, లేదా గిన్నెకాయలు. ఇవి ఎక్కువగా ఉంటాయి కనుక ప్రస్తుతము మనము ఉంటున్న ద్వీపాన్ని జంబూద్వీపము అంటారు. జంబూద్వీపము 9 వర్షాలు లేదా భాగాలుగ విభజించబడినది. అవి
ఇలావృత (హిమాలయాలు మరియు టిబెట్ ప్రాంతము)
భధ్రవర్ష (హిమాలయాల తూర్పు ప్రాంతము) - తూర్పు
హరి (అరేబియా) - దక్షిణము
కేతుమాలం (ఇరాన్, టర్కీ ) పశ్చిమం
రమ్యక (రష్యా, సైబీరియా) ఉత్తరము
హిరణ్మయ (మంచూరియా) ఉత్తరము
కురు (మంగోలియా) ఉత్తరము
కింపురుష / కిన్నర (హిమాలయాల దక్షిణ ప్రాంతాలు) దక్షిణము
భరత (భారత ఉపఖండము)
ఈ ద్వీపము చుట్టు లవణాంబుధి యున్నది. ఈ ద్వీపంలో 6 పర్వతాలు - హిమాలయము, మేరు పర్వతము, నీలాచలము, హిమాచలము, శ్వేతాచలము, మాల్యవంతము, గంధమాదనము, వింధ్యపర్వతము.
ప్లక్షద్వీపం
ఇది జంబూద్వీపంకంటె రెండురెట్లు పెద్దది. ఇందు ప్లక్ష (జువ్వి) చెట్లు ఎక్కువగా ఉన్నాయి. ఈ ద్వీపానికి ఒకవైపు ఉప్పునీటి సముద్రము, మరొకవైపు రససముద్రము ఉన్నాయి.
పర్వతాలు - గోమోదకము, నారదాచలము, దుందుభి పర్వతము, సోమకాచలము, సుమనోపర్వతము.
నదులు - అనుతప్త, సుఖి, విపాశము త్రివిక్రము, అమృత, సుకృత
శాల్మలీద్వీపం
ఇది ప్లక్ష ద్వీపంకంటె పెద్దది. ఇందులో ఒక మహోన్నతమైన శాల్మలి (బూరుగు) వృక్షం ఉంది. ద్వీపానికి ఒక ప్రక్క ఇక్షుసముద్రము, మరొక ప్రక్క సురసముద్రము ఉన్నాయి.
పర్వతాలు - కుముద, వలాహక, ద్రోణ, మహిష
ఔషధులు - సంజీవకరణి, విశల్యకరణి, సంధానకరణి వంటి దివ్యౌషధాలున్నాయి.
నదులు - జ్యోతిస్సు, శాంతి, తుష్కచంద్ర, శుక్ర, విమోచన, నివృత్తి.
కుశద్వీపం
ఇది శాల్మలీ ద్వీపంకంటె రెట్టింపు పెద్దది. ద్వీపానికి ఒక ప్రక్క ఘృతసముద్రము, మరొక ప్రక్క సురసముద్రము ఉన్నాయి.
పర్వతాలు - విద్రుమాద్రి, హేమాద్రి, మృతిమంతము, పుష్పకాద్రి, కులేశయము, హరిగిరి, మందరము
నదులు - ధూత, పాఫ, శివ, పవిత్ర, సంతతి, విద్యుమ్న, దంభ, మాహీ. క్రౌంచద్వీపం
ఈ ద్వీపానికి ఒక ప్రక్క ఘృతసముద్రము, మరొక ప్రక్క దధిసముద్రము ఉన్నాయి.
పర్వతాలు - క్రౌంచాచలము, వామనపర్వతము, అంధకాచలము, దివావృతాద్రి, ద్వివిదగిరి, పుండలీకాద్రి, దుందుభిస్వనగిరి.
నదులు - గౌరి, కుముద్వతి, సంధ్య, రాత్రి, మనోజన, ఖ్యాతి, పుండరీక.
దేశములు - కుశల, వామన, గోష్ఠ, పవరము
శాకద్వీపం
ఇది క్రౌంచ ద్వీపంకంటె రెట్టింపు పెద్దది. వలయాకారంలో ఉంది. కేతువు అనే మహావృక్షం ఉంది. ద్వీపానికి ఒక ప్రక్క మంచినీటి సముద్రము, మరొక ప్రక్క పెరుగు సముద్రము ఉన్నాయి.
పర్వతాలు - ఉదయాద్ర్రి, జలధార, రైవతకాద్రి, శ్యామలాద్రి, హస్తాద్రి, అంబికేయాద్రి, కేసరాద్రి.
విషయములు -జలదము, సుకుమారము, కౌమారము, మణీవకము, మహాద్రుమము
నదులు - సుకుమారి, కుమారి, నళిని, రేణుక, ఇక్షువు, గభస్తి.
పుష్కరద్వీపం
ఇది శాక ద్వీపంకంటె రెట్టింపు పెద్దది. ద్వీపానికి ఒక ప్రక్క మంచినీటి సముద్రము, మరొక ప్రక్క క్షీర సముద్రము ఉన్నాయి.
పర్వతాలు - చిత్రసాను, మానసోత్తర.
నదులు - లేవు.
No comments:
Post a Comment